ములుగు డీసీసీ బ్యాంకు బ్రాంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మారింది

ములుగు జిల్లా కేంద్రంలోని డిసిసి బ్యాంకు బ్రాంచి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం రోడ్ నుండి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మార్చినట్లు బ్యాంకు మేనేజర్ ఇ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 5వ తేదీ (శనివారం)నుండి ములుగు బ్రాంచ్ యొక్క సేవలు  కూరగాయల మార్కెట్ రోడ్ నందు గల ఎక్సైజ్ ఆఫీస్ పక్కన మెయిన్ రోడ్ ఇంటి నెంబరు:6-181 నుండి నిర్వహించ నున్నట్లు మేనేజర్ తెలిపారు.
ఖాతాదారులు, ప్రజలు గమనించాలని ఇకనుండి కొత్త చిరునామాలో ఏర్పాటుచేసిన బ్యాంకు కు రావాలని మేనేజర్ కోరారు.

Share this post

3 thoughts on “ములుగు డీసీసీ బ్యాంకు బ్రాంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మారింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం