Headlines

ఏసీబీ కి పట్టు బడిన తహసీల్దార్

లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్

ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారుడి పేరుపై మార్చేందుకు అనుకూలంగా నివేదిక పంపిస్తానని చెప్పి రూ.50,000 లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తి చిన్నూరి అజయ్ ద్వారా తీసుకుంటున్న సమయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ/ఏనిశా) అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు అధికారులు ముందస్తు ప్రణాళికతో వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం