పొన్నాల వెంకట లక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ షిప్లు

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా పొన్నాల వెంకట లక్ష్మి ఎర్రగట్టు స్మారక సదనంలో విద్యార్థులకు స్కాలర్ షిప్ లు పంపిణి చేసారు.
ఎల్కతుర్తి మండల పరిధి లోని కేశవపూర్ గ్రామంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ డాక్టర్ పొన్నాల రామయ్య తల్లిదండ్రుల పేరిట ఈ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు.

  మండలంలో పదవ తరగతిలో ప్రథములుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులకు,KGBVఎల్కతుర్తి నుండి ఇద్దరు టాపర్స్‌ (బాలికల)కు,
ZPHS కేశవాపూర్‌ లో పదవ తరగతిలో ప్రథమ,ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు,
కేశవాపూర్‌ గ్రామంలోని రెండు ప్రాథమిక పాఠశాలల్లోని ఐదవ తరగతిలో ప్రథమ,ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు అట్లాగే B.Tech, MBBS చదువుతున్న నిరుపేద,ప్రతిభావంతులైన విద్యార్థులకు…
అందరికీ కలిపి మొత్తంగా ₹1,21,000 రూపాయల  స్కాలర్‌షిప్‌ లు ప్రదానం చేసారు.
ఈ కార్యక్రమం లో ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ పొన్నాల రామయ్య, మేనేజింగ్ ట్రస్ట్ పొన్నాల అరుంధతి, ట్రస్ట్ మెంబెర్ పొన్నాల కొమురయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన
మోదీతో చర్చల కోసం ట్రంప్ ఎదురుచూపులు
భారత్‌పై విషం కక్కిన శ్వేతసౌధం మాజీ సలహాదారు పీటర్ నవారో