ములుగు డీసీసీ బ్యాంకు బ్రాంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మారింది

ములుగు జిల్లా కేంద్రంలోని డిసిసి బ్యాంకు బ్రాంచి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం రోడ్ నుండి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మార్చినట్లు బ్యాంకు మేనేజర్ ఇ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 5వ తేదీ (శనివారం)నుండి ములుగు బ్రాంచ్ యొక్క సేవలు  కూరగాయల మార్కెట్ రోడ్ నందు గల ఎక్సైజ్ ఆఫీస్ పక్కన మెయిన్ రోడ్ ఇంటి నెంబరు:6-181 నుండి నిర్వహించ నున్నట్లు మేనేజర్ తెలిపారు.
ఖాతాదారులు, ప్రజలు గమనించాలని ఇకనుండి కొత్త చిరునామాలో ఏర్పాటుచేసిన బ్యాంకు కు రావాలని మేనేజర్ కోరారు.

Share this post

4 thoughts on “ములుగు డీసీసీ బ్యాంకు బ్రాంచి కూరగాయల మార్కెట్ రోడ్డుకు మారింది

  1. What i don’t understood is actually how you are not actually much more well-liked than you might be now. You are very intelligent. You realize therefore significantly relating to this subject, produced me personally consider it from numerous varied angles. Its like men and women aren’t fascinated unless it is one thing to accomplish with Lady gaga! Your own stuffs excellent. Always maintain it up!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం