సీఎం ను కల్సి కృతఙ్ఞతలు తెలిపిన రైలు ప్రమాద భాదితుడు

కుటుంబంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రైలు ప్రమాద బాధితుడు గుండేటి రాహుల్

వరంగల్ జిల్లా దామెర మండలం, పులకుర్తి గ్రామానికి చెందిన గుండేటి రాహుల్

ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ కు సీఎం సహాయనిధి ద్వారా చికిత్స అందించి, కృత్రిమ కాళ్లను అమర్చేందుకు సాయం చేసిన ప్రభుత్వం

నవంబర్ 2, 2024న రైలులో రాజస్థాన్ వెళుతున్న రాహుల్ ను రైల్లో నుంచి తోసేసిన కొందరు దుండగులు.

ఈ ఘటనలో రెండు కాళ్లు కోల్పోయిన రాహుల్ కు కృత్రిమ కాళ్లు అమర్చేందుకు ప్రోత్సాహకం అందించిన ప్రభుత్వం.

తను మళ్లీ నడవగలిగేందుకు సహకారం అందించిన ముఖ్యమంత్రికి కుటుంబంతో కలిసి ధన్యవాదాలు తెలిపిన రాహుల్.

Share this post

2 thoughts on “సీఎం ను కల్సి కృతఙ్ఞతలు తెలిపిన రైలు ప్రమాద భాదితుడు

  1. Great post. I was checking continuously this blog and I’m impressed! Very useful information specifically the last part 🙂 I care for such information much. I was looking for this particular information for a long time. Thank you and best of luck.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన