పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ భవన్, న్యూఢిల్లీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు.

న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 23, 2025:

కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ ఘటనలో తెలంగాణ వాసులు ఎవరైనా బాధితులుగా ఉంటే వెంటనే స్పందించేందుకు, ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.

ఇప్పటి వరకు ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఎవ్వరూ మృతులు, గాయపడ్డవారు లేదా గల్లంతైనవారుగా గుర్తించబడలేదు. అయినప్పటికీ, ఏవైనా సమాచారం అందినట్లయితే తక్షణ స్పందన కోసం ఈ హెల్ప్‌లైన్ యాక్టివ్‌లో ఉంచారు.

ఈ ఘటనపై తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు జమ్మూ & కశ్మీర్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

Share this post

5 thoughts on “పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ భవన్, న్యూఢిల్లీలో హెల్ప్‌లైన్ ఏర్పాటు.

  1. **mitolyn**

    Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.

  2. I have been surfing on-line more than three hours as of late, yet I never found any attention-grabbing article like yours. It’s pretty price sufficient for me. In my view, if all website owners and bloggers made just right content as you did, the web can be much more useful than ever before. “Oh, that way madness lies let me shun that.” by William Shakespeare.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం