
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రూట్ మార్కెట్లలో తనిఖీలు -మోతాదుకు మించి ఎథిలిన్ వాడుతున్నట్లు గుర్తింపు
క్రమం తప్పకుండా తనిఖీలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, మే 06, 2025: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు,…