
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రూట్ మార్కెట్లలో తనిఖీలు -మోతాదుకు మించి ఎథిలిన్ వాడుతున్నట్లు గుర్తింపు
క్రమం తప్పకుండా తనిఖీలు ఉంటాయని హెచ్చరించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్, మే 06, 2025: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు,…

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి లక్షలాదిగా వచ్చే భక్తులకు సకల ఏర్పాట్లు చేయాలి రవాణా, శానిటరీ, భద్రతా, వైద్యం, ప్రచార చర్యలు పక్కాగా ఉండాలి…

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ములుగు జెడ్పి సూపరింటెండెంట్,జూనియర్ అసిస్టెంట్
ఎసిబి రైడ్స్ లో పట్టుబడిన ములుగు జిల్లా ప్రజా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణ అధికారి కార్యాలయం లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ – జి. సుధాకర్, జూనియర్ అసిస్టెంట్…