ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విద్యుత్ శాఖ ఎస్. ఇ

మహబూబాబాద్ సర్కిల్ (జిల్లా) లోని టి.జి.ఎన్.పి.డి.సి.ఎల్., ఆపరేషన్స్, సూపరింటెండిన్ట్ ఇం

జనీరు – జనగాం నరేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

కురవి మరియు మరిపెడ సబ్-డివిజన్లకు సంబంధించిన ప్రస్తుతము ఉన్న అంగీకార పత్రాలకు సంబంధించిన ఒప్పందాలను అలాగే కొనసాగేలా ఆమోదం తెలుపడానికి” అధికారికంగా సహయం చేసేందుకు కాంట్రాక్టర్ నుండి లక్ష రూపాయల లంచం డిమాండ్ చేసాడు. అందులో బాగంగా ఇప్పటికే రూ.20,000 తీసుకొని, మిగిలిన రూ.80,000 లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారుల చేతికి చిక్కాడు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE