తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి

శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు గారి నుండి బాధ్యతలను స్వీకరించిన తిరుపతి గారు.

అనంతరం అధికార నివాసంలో శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్యదర్శి తిరుపతి గారు, మండలి కార్యదర్శి నరసింహా చార్యులు గారు. ఈసందర్భంగా శాసనసభ నూతన కార్యదర్శి తిరుపతి గారికి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు.

మండలి కార్యదర్శిగా వి. నరసింహా చార్యులు కొనసాగుతారు.

Share this post

One thought on “తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి

  1. I was suggested this web site by my cousin. I am no longer positive whether this submit is written by way of him as nobody else realize such distinctive about my problem. You’re amazing! Thank you!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల
తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి…
ట్రంప్ నిర్ణయాలు కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా ఉన్నాయా ?
వలసలను వ్యతిరేకిస్తూ లండన్ లో భారి ప్రదర్శన