తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి

శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు గారి నుండి బాధ్యతలను స్వీకరించిన తిరుపతి గారు.

అనంతరం అధికార నివాసంలో శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్యదర్శి తిరుపతి గారు, మండలి కార్యదర్శి నరసింహా చార్యులు గారు. ఈసందర్భంగా శాసనసభ నూతన కార్యదర్శి తిరుపతి గారికి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు.

మండలి కార్యదర్శిగా వి. నరసింహా చార్యులు కొనసాగుతారు.

Share this post

4 thoughts on “తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి

  1. I was suggested this web site by my cousin. I am no longer positive whether this submit is written by way of him as nobody else realize such distinctive about my problem. You’re amazing! Thank you!

  2. I will right away grab your rss feed as I can not to find your email subscription hyperlink or e-newsletter service. Do you have any? Kindly let me realize in order that I may just subscribe. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE

Trending Global

ఇరాన్ పై ఇండియా వైఖరిలో ఎందుకు మార్పు వచ్చింది
మడ్ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ?
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్ల పరిహారం
సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం