Headlines

నాగార్జున సాగర్ తీరంలో ఆసియా అందాల భామలు

NAGARJUNA SAGAR

నాగార్జునసాగర్,మే 12,2025 : నాగార్జున సాగర్ లోని బుద్ధ వనంలో మిస్ వరల్డ్ కాంటెస్టెంటకు జానపద, గిరిజన నృత్య కళాకారులతో గణ స్వాగతం.

బుద్ధవనానికి చేరుకున్న 22 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్ లు

మిస్‌ వరల్డ్‌-2025 పోటీల్లో పాల్గొంటున్న ఆసియా ఓసియాన గ్రూప్ —4 లోని 22 దేశాల
సుందరీమణులు ఈ రోజు బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించారు

ఆసియా ఒసియాన దేశాలకు చెందిన
ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా మయన్మార్, వియత్నం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ,ఇండోనేసియా, జపాన్ , కజకిస్తాన్, కిర్గికిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయిలాండ్, ఆర్మేనియా దేశాల కాంటెస్టర్లు.

మిస్‌వరల్డ్‌ పోటీదారులు బౌద్ధ థీమ్‌పార్క్‌లోని స్తూపంలో బుద్ధుని విగ్రహాల చెంత జరిగిన ధ్యానం,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

IN ARTICLE