# MANATELANGANAA > Trending News ## Posts - [తెలంగాణపై కేంద్రం ఆర్థిక వివక్ష -తుమ్మల నాగేశ్వరరావు](https://manatelanganaa.in/minister-nageshwar-rao-fired-on-central/):   – తెలంగాణకు నిధుల్లో కోత… ఇది ఫెడరలిజంపై దాడే… – సొమ్ములు మావి… గొప్పలు మీవా.? – ప్రతిసారి మేమిచ్చాం, మేము తెచ్చాం అని అంటున్నారు, అది తెలంగాణ ప్రజల సొమ్ము. – తెలంగాణ కేంద్రానికి ఇచ్చేది 1,33,208 కోట్లు…  – కేంద్రం తిరిగి తెలంగాణకు ఇచ్చింది కేంద్ర పథకాలతో కలిపి కేవలం 51 వేల కోట్లు మాత్రమే. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు నేటి కేంద్ర ఆర్థిక విధానాల వల్ల అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే కాదు… రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా విమర్శించారు. “వికసిత్ భారత్” అనే నినాదం ఇస్తూ దేశ అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాల పట్ల ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష,... - [కిట్స్ అధ్యాపకుడు నవీన్ కుమార్ కు పి హెచ్ డి](https://manatelanganaa.in/kits-faculty-dumpeti-naveen-kumar-awarded-phd/): కిట్స్ వరంగల్ అధ్యాపకునికి పీహెచ్‌డీ ప్రదానంవరంగల్:కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW) లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దుంపేటి నవీన్ కుమార్ కు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ ద్వారా డాక్టరేట్ (పీహెచ్‌డీ) డిగ్రీ లభించినట్లు కిట్స్ వరంగల్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు.నవీన్ కుమార్ తన పరిశోధనను “Private Blockchain Framework for Educational Certificate Management and Fraud Prevention” అనే అంశంపై సమర్పించారని తెలిపారు. ఈ పరిశోధనను ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సీబీఐటీ కళాశాలలో ఏఐ & డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె. రాధిక పర్యవేక్షణలో నిర్వహించారు.ఈ పరిశోధనలో హైపర్‌లెడ్జర్ ఫాబ్రిక్ ఆధారిత హైబ్రిడ్ పర్మిషన్డ్ బ్లాక్‌చెయిన్ ఫ్రేమ్‌వర్క్ ను అభివృద్ధి చేసి, విద్యాసర్టిఫికెట్లను సురక్షితంగా జారీ చేయడం, భద్రపరచడం, తక్షణమే ధృవీకరించేందుకు మార్గం చూపించారు. బ్లాక్‌చెయిన్... - [జిల్లాల రద్దుపై సీఎం క్లారిటీ -ఏ జిల్లాను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు](https://manatelanganaa.in/cm-revanth-reddy-clarity-districts-reorganisation/): జిల్లాల పునర్వ్యవస్థీకరణపై తెలంగాణలో జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ( A. Revanth Reddy )స్పష్టత ఇచ్చారు. ఏ జిల్లాను రద్దు చేయడం గానీ, కొత్త జిల్లా ఏర్పాటు చేయడం గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అనవసర అపోహలు సృష్టించవద్దని హెచ్చరించారు. చెల్పూరు సభలో స్పష్టమైన ప్రకటన “ప్రజా పాలన – ప్రగతి బాట” కార్యక్రమంలో భాగంగా Jayashankar Bhupalpally జిల్లా చెల్పూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. “భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెబుతున్నా… ఏ జిల్లాను తొలగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు,” అని తెలిపారు. అయితే, ఎక్కడైనా జిల్లాల్లో పునర్వ్యవస్థీకరణ అవసరమైతే బహిరంగంగా ప్రజలకు తెలియజేసి, శాసనసభలో చర్చించి, ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. “ఎవరెన్ని కుట్రలు పన్నినా,... - [సొంత జన్యువులతో 'సూపర్ రేస్' -బట్టబయలైన జెఫ్రీ ఎఫ్ స్టీన్ రహస్యం](https://manatelanganaa.in/jeffrey-epstein-goal-creating-super-race/): తీవ్రాతి తీవ్రమైన లైంగిక నేరారోరణలు ఎదుర్కున్న మెరికన్ బిలియనీర్, లైంగిక నేరస్థుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్ తన స్వంత డిఎన్ఏను వ్యాప్తి చేయాలని ప్రత్యేకంగా మానవ జాతిని సృష్టించాలని క్రూరమైన ప్రణాళిక సిద్దం చేసుకున్న రహస్యం బయటపడి ప్రపంచం నివ్వెరపోయింది. ఆయన తన సొంత జన్యువులతో ‘సూపర్ రేస్’ లేదా అన్సానివిధాలామర్థ్యం కలిగిన మానవ జాతిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడని నివేదికలు సూచిస్తున్నాయి. వాషింగ్టన్: జెఫ్రీ ఎప్‌స్టీన్, లైంగిక చర్యలు మైనర్లతో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో 2019లో మరణించిన బిలియనీర్, తన భారీ సంపదను ఉపయోగించి అసాధారణమైన, వివాదాస్పద ఆలోచనలను ప్రోత్సహించాడు. న్యూ యార్క్ టైమ్స్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు 2019లోనే బయటపెట్టిన వివరాల ప్రకారం, ఎప్‌స్టీన్ తన డిఎన్ఏను వ్యాప్తి చేసి మానవ జాతిని ‘మెరుగుపరచాలని’ కలలు కన్నాడు. దీని కోసం న్యూ మెక్సికోలోని సాంటా ఫే సమీపంలోని తన ‘జోరో రాంచ్’ అనే 33,000 చదరపు అడుగుల... - [కిట్స్ వరంగల్‌లో అంతర్రాష్ట్ర యువజన ఐక్య సమ్మేళనం](https://manatelanganaa.in/international-youth-exchange-programme-kits-warangal/): వరంగల్, ఫిబ్రవరి 6, 2026:కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW) లోని జాతీయ సేవా పథకం (NSS) విభాగం, మైభారత్ వరంగల్ సహకారంతో అంతర్రాష్ట్ర యువజన ఐక్య సమ్మేళనం, సాంస్కృతిక ఉత్సవం జరిగింది.భారత ప్రభుత్వం – యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేరళ రాష్ట్రానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హాజరై, జాతీయ ఐక్యత, సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహన లక్ష్యంగా ఈ సమ్మేళనం సాగింది. కార్యక్రమాన్ని కాకతీయ విశ్వవిద్యాలయం విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. స్వర్ణలత దీప ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, ఈ అంతర్రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం, వరంగల్ ప్రాంతపు చారిత్రక వైభవం, సాంస్కృతిక గొప్పతనాన్ని చాటిచెప్పే వేదికగా నిలిచిందన్నారు. భారతదేశపు అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ ప్రాచీన ఆత్మను తెలుసుకునే అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు, పరస్పర చర్చలు,... - [కిట్స్ వరంగల్‌లో స్ట్రాంగ్ మైండ్స్ – స్ట్రాంగ్ ఉమెన్ అవగాహన కార్యక్రమం](https://manatelanganaa.in/kits-warangal-organizes-strong-minds-strong-women-awareness-program/): కిట్స్ వరంగల్‌లో “స్ట్రాంగ్ మైండ్స్ – స్ట్రాంగ్ ఉమెన్” అవగాహన కార్యక్రమంవరంగల్, ఫిబ్రవరి 6, 2026:కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (KITSW) లోని మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో “స్ట్రాంగ్ మైండ్స్ – స్ట్రాంగ్ ఉమెన్” అనే అవగాహన కార్యక్రమం జరిగింది. అట్లాగే 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ మరియు బిహేవియరల్ స్కిల్స్ ట్రైనర్ అయిన శ్రీమతి స్వప్న శ్రీరాముల, పరిక్ష్కార కౌన్సెలింగ్ అండ్ గైడెన్స్ సెంటర్ డైరెక్టర్, హాజరై పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి, డీన్ (అకాడెమిక్ అఫైర్స్) ప్రొఫెసర్ కె. వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల సాధికారత, మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇలాంటి... - [అలుపెరుగని నాస్తికవాది జయగోపాల్](https://manatelanganaa.in/rationalist-jayagopal-remember/): విశాఖపట్నంలో 1947 లో జన్మించిన జయగోపాల్ చిన్నతనం నుండే కులాన్ని సూచించే ఇంటి పేరును తిరస్కరించారు. ఆయన చదువుకున్నది చాలా తక్కువైనా తెలుగుతోపాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషలను ధారాళంగా మాట్లాడేవారు. చిన్నతనంలోనే అనేక మత గ్రంథాలను పరిశీలనాత్మకంగా క్షుణ్ణంగా చదవడంతో అవి మేడిపండులాంటివేనని ఒక నిర్ణయానికి వచ్చారు. చిన్నతనంలోనే మహానీయులైన పెరియార్ ఇ.వి. రామసామి, అంబేద్కర్, రాబర్ట్ గ్రీన్ ఇంగర్సాల్, చార్లెస్ బ్రాడ్లా, బెట్రాండ్ రస్సెల్ రచనలు ఆయనపై ఎంతో ప్రభావాన్ని చూపి సమాజం పట్ల జిజ్ఞాసను పెంచాయి. సంఘంలో జరుగుతున్న అమానుషాలను, అన్యాయాలను ఇంటి నుంచే ఎదిరించడం మొదలుపెట్టారు. చిన్నతనంలోనే సమాజంలో రుగ్మతలైన కులం, మతం, అంటరానితనం, మూఢనమ్మకాలను నిరసిస్తుండడంతో కుటుంబం నుండి దూరమయ్యారు. ఆయనపై ఇంటి మనుషుల నుండే హత్యా ప్రయత్నాలు, చిత్ర హింసలు, దొంగతనం ఆరోపణలు వచ్చినా ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, భావాల నుండి దూరం చేయలేకపోయాయి. తన అనేవారు లేని, చూడని, పలకరించని, జీవనం... - [గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ న భూతో న భవిష్యత్తు..డిప్యూటీ సీఎం](https://manatelanganaa.in/gadder-film-fare-awards-in-grand-scale/): గద్దర్ ఆలోచనలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుంది ప్రపంచ ఫిల్మ్ ఇండస్ట్రీ హబ్ గా హైదరాబాద్ గద్దర్ ఫిలిం అవార్డుల సినిమా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వచ్చే ఉగాది రోజున గద్దర్ ఫిలిం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని న భూతో న భవిష్యత్తు అన్న విధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించాలని ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ వైపు తిరిగి చూసేలా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ప్రసాద్ లాబ్స్ లో గద్దర్ ఫిలిం అవార్డుల సందర్భంగా సినిమాల స్క్రీనింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం కలలను ఉపయోగించి, ప్రజల కోసం తన జీవితాన్ని ధారపోసిన మహానుభావుడు... - [లయన్ సభ్యత్వం గర్వకారణం: దీపక్ భట్టాచార్జి](https://manatelanganaa.in/lions-club-regional-meeting-jangoan/): ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన లయన్స్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థలో సభ్యుడిగా ఉండటం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఏరియా లీడర్ లయన్ దీపక్ భట్టాచార్జి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జనగామ పట్టణంలో రీజియన్ చైర్పర్సన్ లయన్ రామిని శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన వేడుకలో దీపక్ భట్టాచార్జి మాట్లాడుతూనిర్వహించిన లయన్స్ క్లబ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని నిరుపేదలు, అనాథలు, వికలాంగులు, అవసరార్థులకు చేయూతనివ్వడమే లయన్స్ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ సంస్థ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఆకలి నిర్మూలన, కంటి వైద్య సేవలు వంటి అనేక రంగాల్లో సేవలు అందిస్తూ కోట్లాది మందికి ఆశగా నిలుస్తోందని చెప్పారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా విపత్తుల సమయంలో సహాయక చర్యలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు,... - [వన ప్రవేశం  చేసిన వన దేవతలు](https://manatelanganaa.in/deities-sammakka-saralamma-re-enter-in-forest/): ఎస్.ఎస్. తాడ్వాయి మండలం.ములుగు జిల్లా. వన ప్రవేశం  చేసిన వన దేవతలు. బుధవారం సారలమ్మ రాక తర్వాత మహాజాతర లాంఛనంగా ప్రారంభమై,ఆ మరుసటి రోజు సమ్మక్కను గద్దెపైకి తీసుకురాగా.. శుక్రవారం, శనివారం  అశేష భక్త జనం వన దేవతలకు మొక్కులు సమర్పించారు. భక్తులు పోటెత్తడంతో మేడారం జనజాతరను తలపించింది. భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేసి.. బంగారం తులా భారం,మొక్కులు సమర్పించారు. జాతర నేపథ్యంలో.. భక్తిశ్రద్ధలతో వనదేవతలకు దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించారు. శనివారం  ఇద్దరు తల్లులుకన్నెపల్లికి సారలమ్మ, చిలకలగుట్టకు సమక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపై నుంచి ఆదివాసీ పూజారులు వారి వారి ఆలయాలకు తీసుకెళ్లారు. సమ్మక్క ప్రతిరూపమైన కుంకుమభరిణెతో సాయంత్రం ప్రారంభమై సూర్యాస్తమయం తర్వాత పూజారులు రాత్రి 7.55 నిమిషాలకు వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. *వైభవం గా, సంప్రదాయబద్దంగా..వన జాతర* *పోరాటం, త్యాగం,నమ్మకాల సమ్మిలితామే మేడారం జాతర* *వనం లోకి  వన... - [16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అప్పగించిన పోలీసులు](https://manatelanganaa.in/police-handover-gold-ornaments/): పోగొట్టుకున్న రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు బాధితులకు అప్పగించిన వేలేరు పోలీసులు వేలేరు పోలీసులు అప్రమత్తతతో వ్యవహరించి, పోగొట్టుకున్న సుమారు రూ.16 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు ఆభరణాలను బాధితులకు తిరిగి అందజేశారు. వేలేరు మండల కేంద్రానికి చెందిన గంజి రమేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న మధ్యాహ్నం లింగంపల్లి సమ్మక్క–సారలమ్మ జాతరకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మినరల్ వాటర్‌ను ట్యాంకులో నింపుకునేందుకు వాటర్ ట్యాంక్‌ను తీసే సమయంలో, కారు డిక్కీలో ఉన్న బంగారు ఆభరణాల బ్యాగ్ అనుకోకుండా కింద పడిపోయింది. ఈ విషయం గమనించని బాధితుడు జాతరకు వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో కారు డిక్కీలో బ్యాగ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన రమేష్ బాబు, ఇంట్లోనూ వెతికారు. అక్కడ కూడా లభించకపోవడంతో రోడ్డు మార్గంలోనే బ్యాగ్ పడిపోయి ఉండవచ్చని అనుమానించి, ఈ రోజు ఉదయం వేలేరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు... - [సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న ప్రముఖులు](https://manatelanganaa.in/vvips-visits-medaram/): శుక్రవారం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పలు ప్రముఖులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,రాష్ట్ర పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ కుటుంబ సమేతంగా అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ సైతం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఎంపీ బలరాం నాయక్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు గణేష్, భూపాల్ పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ మేడారం జాతరను సందర్శించి అమ్మవారు దర్శనం చేసుకున్నారు. పొలిటికల్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రఘురాం, రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా అమ్మ వార్లకు మొక్కలు చెల్లించారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ గ్యారత్ వెన్ వుమెన్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ కు గద్దల వద్ద జరిగిన నూతన కట్టడాలు అభివృద్ధి గురించి అందులోని... - [ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా మేడారం -మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి](https://manatelanganaa.in/ministers-press-meet-at-medaram/): మేడారం ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కింద అభివృద్ధి చేసేలా శాశ్వత కట్టడాలు…రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాసర నుంచి భద్రాచలం వరకు 2500 కోట్లతో టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధి 70 ఎకరాలలో కాటేజీలు, కళ్యాణ మండపం ఏర్పాటు చర్యలు మీడియా సెంటర్ లో పాత్రికేయులతో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొంగులేటి మేడారం, జనవరి- 29: మేడారం ను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కింద అభివృద్ధి చేసేలా శాశ్వత కట్టడాలు చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం మేడారం జాతర లోని మీడియా సెంటర్ లో మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తో కలిసి మీడియా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కుంభమేళా మరిపించే విధంగా లక్షలాది మంది... - [తల్లుల రాకతో పులకించిన మేడారం](https://manatelanganaa.in/sammakka-arrival-medaram/): జనవరి 29 గురువారంఎస్ఎస్ మేడారం జాతరములుగు జిల్లా, రెండేళ్ల కోమారు జరిగే జన జాతర మేడారం తల్లుల రాకతో పులకించింది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుండి సారలమ్మ రాగ గురువారం రాత్రి తల్లి సమ్మక్క గద్దెకు వచ్చారు. వీరి రాకతో మహాజతార హోరేత్తింది. జాతరలో సారలమ్మ, సమ్మక్కల ఆగమని రెండూ అద్భుత మైన ఘట్టాలు. లక్షలాది జనం ఈ ఉద్విజ్ఞ క్ష నాల కోసం ఎదురు చూస్తారు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన ఘట్టం అత్యంత వైభవంగా పూర్తి అయింది. మేడారం చిలకల గట్టు రహదారులు, సమ్మక్క తల్లికి ఎదురేగి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాలు నుండి వచ్చిన భక్తులు రహదారుల వెంబడి రంగవల్లులు, బలులు సమర్పించి అమ్మవారి రాక కోసం వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ తన్మయత్వం లో మునిగిపోతున్నారు, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు,యువకులు అనే తేడా లేకుండా ఆనందంతో అమ్మవారి రాక... - [జాతరలో హిజ్రాల హల్ చల్](https://manatelanganaa.in/hijras-creates-halchal-at-medaram-jatara/): మేడారం జాతరలో  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న హిజ్రాలు మేడారం,  జనవరి -29:  మేడారం జాతర అంటేనే దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు..కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న వనదేవతల జాతరలో హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.. సమ్మక్క సారలమ్మ ల జాతర మొదలవగానే హిజ్రాలు వారి కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ సమ్మక్క తల్లి నీ ఆవాహన చేసుకుని కుటుంబ సభ్యులతో డప్పు చప్పుళ్ళు నడుమ మట్టితో అమ్మవార్ల గద్దెలను ఏర్పాటు చేసి బంగారం (బెల్లం), మద్యం సమర్పించి కోళ్ళను,మేకలను బలి ఇస్తు అమ్మవార్లను పూజిస్తారనీ తెలిపారు. చిలకల గుట్ట నుండి సమ్మక్క రాక సందర్భంగా దారి వెంట రంగు రంగుల ముగ్గులు (పట్నాలు) వేసి అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు. సమ్మక్క తల్లి గద్దెలకు చేరుకున్న తర్వాత ఓడి బియ్యం,బంగారం (బెల్లం) , కొబ్బరి కాయలు సమర్పింస్తారని ,ఇలా... - [సమ్మక్క తల్లి ఆగమనం](https://manatelanganaa.in/sammaka-diety-arrivals/): మేడారం: 29 జనవరి 2026:• మేడారం మహజాతర లో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ• సాయింత్రం 6.55 గంటలకు చిలకల గుట్ట నుండి మేడారం బయలుదేరిన సమ్మక్క తల్లి.• గిరిజిన సంస్కృతి సంప్రదాయాలు, జిల్లా ఎస్ పి గౌరవ సూచకంగా గాలిలో గన్ పేల్చడం తో బయలు దేరిన అమ్మవారు.• రాత్రి – గంటలకు గద్దె పైకి చేరిన సమ్మక్క తల్లిచిలుకలగుట్ట వద్ద కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్ధన్ ఆద్వర్యం లో చిలుకల గుట్ట పైకి చేరుకొని సమ్మక్క తల్లికి దీపాదుప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివకర టి. ఎస్, జిల్లా ఎస్.పి సుధీర్ రాంనత్ కేకన్ గిరిజిన సంప్రదాయాలతో... - [మామునూరు ఎయిర్పోర్టుకు భూముల అప్పంచిన ప్రభుత్వం](https://manatelanganaa.in/lands-handover-to-maminuru-airport/): Pl scroll/publish మామునూరు ఎయిర్పోర్టుకు భూమి అప్పగించడంచరిత్రలో నిలిచిపోయే రోజు అదిలాబాద్, కొత్తగూడెం ఎయిర్ పోర్టులను త్వరితగతన పూర్తి చేయాలి బేగంపేట సభలోడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే మామునూరు ఎయిర్పోర్ట్ కు అవసరమైన భూమిని సేకరించి ఈరోజు కేంద్ర విమానయాన శాఖ కు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ కు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లో ఏర్పాటు చేయదలచిన ఏర్పోర్ట్ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్రమంత్రికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెలుగు... - [బహుజన మహానీయుల స్పూర్తితో సమన్యాయ పోరాటం](https://manatelanganaa.in/ilpa-calendar-launched-puli-satyanarayana/): ఐ ఎల్ పి ఎ క్యాలెండర్ ఆవిష్కరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐ ఎల్ పి ఎ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిని నరేందర్ మాట్లాడుతూ చట్టం, రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన న్యాయవాదులకు దేశ వాస్తవ చరిత్ర తెలియాల్సిన అవసరముందని, న్యాయవాదులను చైతన్యం చేస్తే 90 శాతం బహుజన సమాజం చైతన్యం చెంది బహుజన రాజ్యాధికార పోరాటానికి బాటలు పడతాయని అన్నారు. ప్రపంచానికి విలువలు బోధించిన గౌతమ బుద్ధుడు, ఆధునిక భారత దేశంలో అణగారిన ప్రజలకు, మహిళలకు విద్యనందించి, సత్య బోధన చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, బ్రిటిష్ కాలంలోనే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందించి సామాజిక న్యాయానికి బాటలు వేసిన సాహు మహారాజ్, దేశంలో అడ్డమైన మూడాచారల వల్ల జరుగుతున దోపిడి నుండి బయటపడాలని స్వాబిమాన ఉద్యమం పునాదిగా బహుజన రాజకీయ ఉద్యమం చేసి ప్రపంచ... - [ప్రతిష్టాత్మకంగా తెలంగాణ 'బార్ కౌన్సిల్' ఎన్నికలు…](https://manatelanganaa.in/high-court-barcouncil-elections/): ” పులి” నేతృత్వంలో… 16 పోలింగ్ బూత్ లు… పోస్టులు 23… బరిలో 203 మంది… హన్మకొండలోనే 1041 న్యాయ వాదుల ఓట్లు… టెన్ కోర్టు కాంప్లెక్స్ లో భారీ ఏర్పాట్లు… ఎన్నికల అబ్జర్వర్ గా మేజిస్ట్రేట్ ప్రియాంక.. చీఫ్ పోలింగ్ ఆఫీసర్ గా హన్మకొండ బార్ ప్రెసిడెంట్ సత్యనారాయణ… తెలంగాణా వ్యాప్తంగా హోరాహోరీ 133 బార్లలో పోలింగ్ కు సర్వం సిద్ధం… అచ్యుత రఘునాథ్( ప్రత్యేక ప్రతినిధి – హన్మకొండ) నువ్వా…నేనా… అన్న రీతిలో హోరాహోరీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 బార్ అసోసియేషన్ ల పరిధిలోని వందలాది మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును సద్వినియోగ పరుచుకునే తరుణం ఆసన్నమైంది. ఒక్కొక్కరు 23 ఓట్లను ప్రాధాన్యతా క్రమంలో వేసేలా రంగం సిద్ధమైంది. 30వ తేదీ శుక్రవారం జరిగే పోలింగ్ ఘట్టంలో ఒక్కొక్క న్యాయవాది... - [సజావుగా సాగుతున్న జాతర -మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి](https://manatelanganaa.in/ministers-camp-at-medaram/): గురువారం ఉదయం మేడారం జాతర ఏర్పాట్లను బైక్‌లపై పరిశీలించిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్మంత్రులతో కలిసి జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఇతర అధికారులుమేడారం జంపన్న వాగు వద్ద భక్తుల స్నానాలకు కల్పించిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన మంత్రులుపరిసర ప్రాంతాల పారిశుద్ధ్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులుభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు సారలమ్మ రాకతో మేడారానికి పోటెత్తిన భక్తజనంజంపన్న వాగులో జలకళ… పుణ్యస్నానాలతో భక్తుల సందడిమేడారం అంతా ఎటు చూసినా భక్తులేక్యూ లైన్లలో కిక్కిరిసిన భక్తజనం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తల్లుల దర్శనానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లునేడు సమ్మక్క రానున్న నేపధ్యంలో పెరుగుతున్నభక్తుల రద్దీ సమ్మక్క ప్రతిష్ఠ అనంతరం మరింత రద్దీకి అవకాశంరద్దీని తట్టుకునేలా ముందస్తు చర్యలు చేపట్టిన యంత్రాంగంతల్లుల ఆగమనానికి సర్వం సిద్ధంసాయంత్రం చిలకగుట్ట నుంచి రానున్న సమ్మక్క తల్లిసమ్మక్క తల్లిని... - [భక్తుల జనసంద్రంగా మారిన జంపన్న వాగు](https://manatelanganaa.in/jampannavagu-medaram-performed-holly-dips/): తేదీ: 28-01-2026ఎస్.ఎస్. తాడ్వాయి మండలం, ములుగు జిల్లా భక్తుల జనసంద్రంగా మారిన జంపన్న వాగు పుణ్య స్నానాలతో జనం పరవళ్లు పులకించిన మేడారం మహా జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతోంది. జాతరకు తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు సంప్రదాయం ప్రకారం జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. రెండేళ్లకోసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించే ఈ మహా జాతరకు హాజరయ్యే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానం చేయడం అనవాయితీగా కొనసాగుతోంది. రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజామునుంచే వాగు వద్దకు చేరుకుని స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు జంపన్న వాగు తీరంలో ఇసుకతో వన దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివసత్తుల పునకాల మధ్య... - [మీడియా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క](https://manatelanganaa.in/minister-seethakka-inaugurated-media-centre-at-medaram/): మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి ములుగు జిల్లా | ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలంప్రఖ్యాత మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరకు లక్షలాది భక్తులు హాజరుకానున్నారు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను ప్రపంచానికి పరిచయం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. సమాచార పౌర సంభందాల శాఖ మీడియాకు సంధాన కర్తగా పనిచేస్తుంది.మహాజాతర సందర్భంగా భక్తులు, జాతర నిర్వహణ, భద్రత, దర్శన ఏర్పాట్లకు సంబంధించిన సమాచారం సకాలంలో ప్రజలకు చేరేలా మేడారంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను పంచాయతీ రాజ్‌, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. గద్దల ప్రాంగణానికి సమీపంలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఈ మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరాలు అందిస్తూ, ప్రింట్‌,... - [మేడారాన్ని సందర్శించిన న్యూజిలాండ్ మావోరి తెగ ప్రతినిధులు](https://manatelanganaa.in/newzealand-maori-ceremonial-performance-at-medaram/): ఎస్‌.ఎస్‌. తాడ్వాయి మండలంములుగు జిల్లా గద్దల ప్రాంగణంలో హాకా నృత్య ప్రదర్శన – కళాకారులతో కలిసి నృత్యం చేసిన మంత్రి సీతక్క ప్రపంచ ప్రఖ్యాత శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా సోమవారం న్యూజిలాండ్‌కు చెందిన మావోరి తెగ (Maori Tribes) ప్రతినిధులు మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేడారం గద్దల ప్రాంగణంలో మావోరి తెగ వారి సంప్రదాయ నృత్యమైన “హాకా” నృత్యాన్ని వారు ప్రదర్శించారు.హాకా నృత్యం అనేది మావోరి తెగలో యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో తమ సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు, శత్రువుల్లో భయాన్ని కలిగించే విధంగా చేసే సంప్రదాయ నృత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ముఖభావాలు, శరీర చలనలు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి. తెలంగాణ–న్యూజిలాండ్ సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్‌, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో మావోరి తెగ ప్రతినిధులు మేడారం మహాజాతరను సందర్శించారు. హాకా నృత్య ప్రదర్శన సందర్భంగా మంత్రి సీతక్క... - [SIX PACK BODY కోసం స్టెరాయిడ్స్ వాడుతున్న యువకులు - సరఫరా చేసే వ్యక్తిఅరెస్ట్](https://manatelanganaa.in/sixpack-body-steroids-supply-arrest/): హైదరాబాద్ | మనతెలంగాణా, న్యూస్ డెస్క్ సిక్స్‌ప్యాక్‌ బాడి పిచ్చిలో పడి యువకులు శరీరాన్నే కాదు… జీవితాన్నే నాశనం చేసుకునే ప్రమాదకర ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు.వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వినియోగించడం నగరంలో పెరిగిపోయింది. ఇాలంటి ట్రెండ్ ఫాలో అవుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ (వెస్ట్ జోన్) అధికారులు అరెస్టు చేశారు. 🔴 నిందితుడి వివరాలు అరెస్టైన వ్యక్తిని మొహమ్మద్ ఫైసల్ ఖాన్ (25)గా గుర్తించారు. అతడు ఫర్నిచర్ వ్యాపారం చేస్తూ తరచుగా జిమ్‌కు వెళ్లేవాడని పోలీసులు తెలిపారు. యువతలో వేగంగా కండలు పెంచుకోవాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఫైసల్ ఖాన్, సూరత్ నుంచి అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు తెప్పించి**, డ్రగ్ లైసెన్స్ లేకుండా, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. 📍 అరెస్ట్ ఎక్కడంటే… నమ్మదగిన సమాచారం మేరకు... - [జసంపన్నవాగులో కొట్టుక పోతున్న వారిని కాపాడిన SDRF](https://manatelanganaa.in/sdrf-rescues-three-people-from-drowning-at-jampanna-vaagu-medaram/): జంపన్న వాగులో మునిగిపోతున్న ముగ్గురు భక్తులను సకాలంలో కాపాడిన బృందం ** మేడారం,ములుగు:తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా జంపన్న వాగు వద్ద ప్రమాదం చోటుచేసుకోగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం) 5వ బెటాలియన్ సిబ్బంది సాహసోపేతంగా స్పందించి ముగ్గురు భక్తుల ప్రాణాలను కాపాడారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భూపాలపల్లి జిల్లా వాసులు మేకల జంపయ్య (36), మేకల సరిత (14), మేకల శిరీష (13) అకస్మాత్తుగా నీటిలో మునిగిపోతుండటాన్ని గమనించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టి నీటిలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. విధుల్లో ఉన్న ఎస్‌డీఆర్‌ఎఫ్ కానిస్టేబుళ్లు రాందాస్, ప్రవీణ్, రాజశేఖర్, రవి, రాజు, హరీష్ సమన్వయంతో పనిచేసి మునిగిపోతున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని... - [రౌడీషీటర్‌ను కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరించిన సీపీ](https://manatelanganaa.in/roddy-sheeter-externed-from-warangal-police-commissionerate/): ఆరు నెలల పాటు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రవేశానికి నిషేధంవరంగల్:ప్రజా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మీల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ వంచనగిరి సురేష్ @ కోతి సురేష్ను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తొలిసారిగా, ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న వ్యక్తిపై **హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టం–1348 ఫస్లి (వరంగల్ మెట్రోపాలిటన్ ఏరియా పోలీస్ చట్టం–2015)**లోని సెక్షన్ 26(1) ప్రకారం ఆరు నెలల పాటు బహిష్కరణ చర్యలు చేపట్టారు.మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వంచనగిరి సురేష్ (వయస్సు 31) రౌడీషీటర్‌గా గుర్తించబడిన వ్యక్తి. ఇతనిపై గతంలో పలు తీవ్రమైన నేర కేసులు నమోదై ఉండగా, అతని అక్రమ కార్యకలాపాలు ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అతని చర్యల వల్ల స్థానికులు ఫిర్యాదులు... - [మేడారం జాతర–2026కు టీజీఆర్‌టీసీ విస్తృత ఏర్పాట్లు](https://manatelanganaa.in/rtc-elaborate-arrangements-medaram-jatara/): జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులుమెదారం (ములుగు జిల్లా):ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మెడారం సమ్మక్క–సారలమ్మ జాతర–2026ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) విస్తృత స్థాయిలో రవాణా ఏర్పాట్లు చేపట్టింది. ఈ జాతర జనవరి 28 నుంచి 31, 2026 వరకు జరగనుండగా, భక్తుల సౌకర్యార్థం టీజీఆర్‌టీసీ జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించనుంది.జాతర సందర్భంగా మెదారానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ఈసారి సుమారు 20 లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో 2024 జాతర సమయంలో టీజీఆర్‌టీసీ 3,491 బస్సులు నడిపి 16.82 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది.4,000 ప్రత్యేక బస్సులుఈసారి జాతర కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, హైదరాబాద్ నగరంతో... - [కిట్స్ వరంగల్ విద్యార్థికి రూ.35 లక్షల ప్యాకేజీ](https://manatelanganaa.in/kits-student-35-lpa/): వీసా ఇన్‌క్‌లో ఎంపికైన బీటెక్ తృతీయ సంవత్సరం విద్యార్థివరంగల్:కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (KITS), వరంగల్‌కు చెందిన బీటెక్ తృతీయ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ విద్యార్థి కల్వచెర్ల సాయి చరణ్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సంస్థ ‘వీసా ఇన్‌క్ (VISA Inc.)’ లో రూ.35 లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగ ఆఫర్ సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ ఎంపిక కిట్స్ వరంగల్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్ ద్వారా జరిగింది. ఈ ఆఫర్‌లో నెలకు రూ.90,000 ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ కూడా ఉంది.ఈ సందర్భంగా కిట్స్ వరంగల్ చైర్మన్ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, తృతీయ సంవత్సరం చదువుతూనే అంతటి భారీ ప్యాకేజీ సాధించడం సాయి చరణ్ కృషికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి కిట్స్ అందిస్తున్న శిక్షణ ఫలితమే ఈ విజయం అని పేర్కొన్నారు.కిట్స్ వరంగల్ ప్రిన్సిపల్ డా. కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, పరిశ్రమలో అవసరమైన ఆధునిక... - [కిట్స్ వరంగల్‌లో చెస్ క్లబ్ ప్రారంభం](https://manatelanganaa.in/kits-warangal-chess-club-inaugurated/): వరంగల్:కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్ ఇండోర్ స్టేడియంలో చెస్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని చెస్ నెట్‌వర్క్ & రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాల వ్యవస్థాపకులు, ఎన్‌ఆర్‌ఐ సుధీర్ కొడాటి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిట్స్ వరంగల్ అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ కొడాటి మాట్లాడుతూ “చెస్ ఆనందాన్ని వ్యాప్తి చేద్దాం – ఒక్కరు పది మందికి నేర్పాలి” అనే నినాదాన్ని ప్రస్తావించారు. చెస్ ఆట ద్వారా పోటీ తత్వం, మేధో సామర్థ్యం, సానుకూల దృక్పథం పెరుగుతాయని తెలిపారు. విద్యార్థుల్లో ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించడంలో చెస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లాడుతూ, చెస్‌లో చురుకైన పాల్గొనడం వల్ల మేధస్సు, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో క్రీడలు, ఆటలు... - [మేడారం జాతరకు హెలికాప్టర్ ప్రారంభించిన మంత్రి](https://manatelanganaa.in/helicopters-medaram-jatara/): కాలిబాట నుండి కార్ల వరకుఎడ్ల బండి నుండి హెలికాప్టర్ వరకు మేడారం రాకా. హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క. మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క అన్నారు. గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు నేడు ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్ పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థవారు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ... - [మహిళా భవన్ ప్రారంభించిన మంత్రి సీతక్క](https://manatelanganaa.in/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3%e0%b0%be-%e0%b0%ad%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%be%e0%b0%b0%e0%b0%82%e0%b0%ad%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8/): ములుగు పట్టణ కేంద్రంలో నూతన మహిళా భవన్ ప్రారంభించిన మంత్రి సీతక్క. ములుగు పట్టణ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ వారి ఆధ్వర్యంలో మహిళా కమ్యూనిటీ నూతన భవనాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ సీతక్క ప్రారంబించారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకోసం పనిచేస్తుందని మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మహిళా సంఘాల ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని ప్రతి ఒక్కరూ మహిళా సంఘాల్లో చేరాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మహిళా సంఘాల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇందిరమ్మ చీరలు, వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన.. రాష్ట్ర... - [వన దేవతల జన జాతర మేడారం](https://manatelanganaa.in/world-largest-tribal-festival-medaram/): మహా జాతర మేడారం అడవుల్లో పుట్టిన ఒక గిరిజన మహిళ పోరాటం తరతరాల విశ్వాసంగా మారింది. రాజ్యాధికారం, దోపిడీకి ఎదిరించిన సమ్మక్క త్యాగమే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక సమాగమంగా మారింది. అదే శ్రీ సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర. ఇది కేవలం ఒక పండుగ కాదు… గిరిజన ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్ష్యం. కాకతీయుల కాలంలో కోయ గిరిజన సమాజానికి చెందిన సమ్మక్క సామంతుల అన్యాయానికి ఎదిరించి పోరాడింది. ఆ పోరాటంలో ఆమె అడవుల్లో అంతర్ధానమైందన్న విశ్వాసమే దేవతారూప ఆరాధనకు నాంది పలికింది. సమ్మక్క కుమార్తె సారలమ్మ కుమారుడు జంపన్న కూడా తల్లి బాటలోనే ప్రజల కోసం పోరాడి వీరమరణం పొందరని గిరిజన కథనం. అందుకే మేడారంలో విగ్రహాలు ఉండవు గద్దెలే దేవతల నివాసాలు. వేదమంత్రాలు ఉండవు… గిరిజన సంప్రదాయాలే పూజలు. బెల్లం నైవేద్యం, కుంకుమ–పసుపు, కోళ్ల బలి, వెదురు గద్దెలు… ఇవే మేడారం జాతర ప్రత్యేకతలు. రెండేళ్లకోసారి జరిగే ఈ... - [పూజరులకు పట్టు వస్త్రాలు - పుస్తకావిష్కరణ](https://manatelanganaa.in/medaram-book-released/): ఎస్.ఎస్. తాడ్వాయి మండలం.ములుగు జిల్లా. మేడారం జాతర సందర్భంగా అమ్మవార్ల పూజారులకు పట్టు వస్త్రాల పంపిణీ. సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ. మేడారంలో అభివృద్ధి పనుల క్షేత్రస్థాయి పరిశీలన. మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మేడారం పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఐటీడీఏ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో అమ్మవార్ల పూజారులకు పట్టు వస్త్రాలను మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం ఎన్ఐటి మాజీ ప్రొఫెసర్‌ పాండురంగారావు రచించిన “శ్రీ సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్ర” గ్రంథాన్ని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమ్మక్క–సారలమ్మ జీవిత చరిత్రపై పాండురంగారావు చేసిన చారిత్రక పరిశోధనను ప్రశంసించారు. ఇలాంటి మరిన్ని పరిశోధనలు జరగాలని, మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు తీసుకురావాలన్న ఆకాంక్షను మంత్రి వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి... - [జాతర పూర్తి అయ్యే వరకు అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరం -జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్](https://manatelanganaa.in/collector-reviewe-medaram-jatara/): ఎస్.ఎస్. తాడ్వాయి మండలం.ములుగు జిల్లా. మేడారం మహాజాతరకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున తుది దశకు చేరుకున్న అన్ని పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేసి, అవసరమైన మెరుగులు దిద్దాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం లోని మేడారం హరిత హోటల్ లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులు ఎక్కువగా ఇబ్బందులు పడే అంశాలైన తాగునీరు, మరుగుదొడ్లు, వంటివి నిర్వహణ మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇందుకోసం జంపన్న వాగులో నిరంతరం షిఫ్టుల వారీగా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా జాతర ప్రాంతంలోని కీలక ప్రాంతాల్లో ఫైర్‌ ఇంజిన్లను మోహరించాలని... - [ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం- సీఎం రేవంత్ రెడ్డి](https://manatelanganaa.in/cm-revanthreddy-daos-speech/): ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యం : ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగం దావోస్ :: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తెలంగాణలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) ఆధ్వర్యంలో దావోస్‌లో నిర్వహించిన ‘ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిల్డింగ్ కంపెటిటివ్ నెస్’ అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా వంటి సబ్సిడీల ట్రాకింగ్ నుంచి మొదలుకుని ఆస్తి పన్ను వసూళ్లు, మహిళలకు అందించే సంక్షేమ పథకాల అమలు, పట్టణ మున్సిపల్ సమస్యల పరిష్కారం వరకు అనేక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. వ్యవస్థలోని మేధస్సే ఒకవైపు సమస్యగా, మరోవైపు పరిష్కారంగా మారుతోందని ముఖ్యమంత్రి... - [జ్యూరిచ్ నగరాని చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి](https://manatelanganaa.in/cm-revanthreddy-reached-jurich/): వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు –2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణవాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రిపొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్‌కు చేరుకున్నారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాలు తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది. మొదటి రోజున వివిధ రంగాల కు చెందిన కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్బంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌ మ్యాప్‌ను పరిచయం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకున్న అనుకూలతలను ప్రస్తావించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. డిసెంబర్ లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్... - [శిల్పకళా వేదికలో గ్రూప్–III అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చిన సి.ఎం.రేవంత్ రెడ్డి](https://manatelanganaa.in/cm-revanth-reddy-distribute-appointment-letters-group-two/): శిల్పకళా వేదికలో గ్రూప్–III అభ్యర్థులకు నియామక పత్రాలు అన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో నిర్వహించిన ప్రజా పాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గ్రూప్–III లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ప్రపంచంతో పోటీ పడేలా యువతను తీర్చిదిద్దే విధంగా పలు కార్యక్రమాలు చేపడతామని సీఎం తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కొత్తగా నియమితులైన ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–IIIలో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే కొత్తగా చేరిన ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.... - [ధరణి–భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో: 15 మంది అరెస్టు](https://manatelanganaa.in/police-arrested-fifteen-members-in-dharani-bhubharathi-scandal-case/): ధరణి–భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో: 15 మంది అరెస్టు జనగామ/యాదాద్రి భువనగిరి: ఫరారీలో మరో తొమ్మిది మందిరాష్ట్రంలో సంచలనం సృష్టించిన ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్ల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన ముఠాకు చెందిన 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగిన ఈ కుంభకోణంలో సుమారు రూ.3.90 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి పోలీసులు రూ.63.19 లక్షల నగదు, బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.1 లక్ష, సుమారు రూ.1 కోటి విలువైన ఆస్తి పత్రాలు, ఒక కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఐదు డెస్క్‌టాప్ కంప్యూటర్లు, 17 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు: మోసం చేసిన విధానం: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాల ప్రకారం, ప్రధాన నిందితులైన పసునూరి బసవ రాజు,... - [బజాజ్ చేతక్ నుంచి తక్కువ ధరలో కొత్త ఈ-స్కూటర్‌ – C25 లాంచ్](https://manatelanganaa.in/new-ev-two-wheeler-launched-from-bajaj/): ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్ ఆటో తమ చేతక్ శ్రేణిలో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘చేతక్ C25’ పేరిట లాంచ్ చేసిన ఈ స్కూటర్‌ ధరను రూ.91,399 (ఎక్స్‌షోరూమ్)గా ప్రకటించింది. వినియోగదారులు ఈ వాహనాన్ని ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని బజాజ్ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానున్నాయి. చేతక్ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన మోడళ్లలో ఇదే అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్కూటర్ కావడం విశేషం. ఎంట్రీ లెవల్‌ వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ మోడల్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఓలా ఎస్1 ఎక్స్‌, హీరో విడా VX2, టీవీఎస్ ఆర్బిటర్‌ వంటి స్కూటర్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. బ్యాటరీ, రేంజ్ వివరాలు చేతక్ C25లో 2.5kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 113 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. టాప్ స్పీడ్ గంటకు 55... - [జర్నలిస్టుల అరెస్టుపై కోర్టు సీరియస్… NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరో జర్నలిస్టుసుధీర్ కు బెయిల్](https://manatelanganaa.in/remand-rejected-bail-granted-ntv-journalists-dontu-ramesh-sudheer/): ప్రభుత్వంలో ఓకీలక మంత్రి పైనా మరికొందరు ఐఏఎస్ అధికారుల పైనా పరువుకుభంగం కలిగే వార్త కథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఎన్‌టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌, జర్నలిస్టు సుధీర్ అరెస్టు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరిపై పోలీసులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్ సరిగాలేదని 14వ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో పాటు వారిని ఇరవైవేల రూపాయల పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. బ్యాంకాక్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన దొంతు రమేష్‌ను అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో సీనియర్ జర్నలిస్ట్ చారి, దళిత జర్నలిస్ట్ సుధీర్‌లను పోలీసులు వారి ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు సరికాదని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ వివిధ మీడియా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టైన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో... - [పట్టపగలు దోచుకునే దొంగల ముఠా అరెస్ట్](https://manatelanganaa.in/day-robbery-decoits-arrest/): పట్టపగలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలు స్వాధీనంవరంగల్ సీసీఎస్ – కేయూసీ పోలీసుల జమిలి ఆపరేషన్ హన్మకొండలో పట్టపగలు ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, కేయూసీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.16 లక్షల విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న సొత్తు• 15 తులాల బంగారు నగలు• 5.5 తులాల వెండి నగలు• రెండు మొబైల్ ఫోన్లుమొత్తం విలువ: సుమారు రూ.16 లక్షలుఅరెస్టయిన నిందితులు• ఫెరోజ్ షేక్ (37) – లాలూ షేక్ కుమారుడు• సుక్ చంద్ (33) – జాఫర్ షేక్ కుమారుడు• యామీన్ (36) – సలీం షేక్ కుమారుడువీరంతా ముజ్‌పార్ గ్రామం, బేలదంగా తాలూకా, ముర్షీదాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.ఈ కేసులో ఫెరోజ్ షేక్... - [మెల్విన్ జోన్స్ ఆశయాలు అందరికీ ఆచరణీయం: 147వ జయంతి లో కన్నా పరశురాములు](https://manatelanganaa.in/melvin-jones-birth-anniversary/): జనగామ జనవరి 13 : వి సర్వ్ నినాదం తో మెల్విన్ జోన్స్ మహనీయుడు 1917 లో స్థాపించిన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించి అవసరార్థులకు సేవ చేస్తున్న గొప్ప సంస్థ అని లయన్స్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్న పరశురాములు అన్నారు. మెల్విన్ జోన్స్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏకశిల పబ్లిక్ స్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మెల్విన్ జోన్స్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. జనగామ పట్టణం లోని లయన్స్ క్లబ్ ల పక్షాన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పూర్వ జిల్లా గవర్నర్ కన్నా మాట్లాడుతూ 1879 లో జన్మించిన మెల్విన్ జోన్స్ 1917 లో స్థాపించిన లయన్స్ క్లబ్ పురోభివృద్ధికి తాను దివంగతుడైన 1961 వరకు మానవ సేవ పరమావధిగా జీవించారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంధత్వ నివారణ ప్రధాన లక్ష్యంగా... - [సమ్మక్క–సారలమ్మ జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి](https://manatelanganaa.in/highlevel-meeting-medaram-jatara-secretariat/): రూ.250 కోట్లతో ఏర్పాట్లు – సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణహైదరాబాద్, జనవరి 13 :ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఈసారి గత జాతర కంటే రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డా. బీ.ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, డీజీలు, వివిధ శాఖల కార్యదర్శులు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, జిల్లా ఎస్పీ రామనాథ్ కేకన్, ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.... - [బ్లాక్ కోట్స్ ఫర్ బ్లూ రివల్యూషన్](https://manatelanganaa.in/block-cots-for-blue-revolution-by-saini-narender-ilpa/): BLACK COATS FOR BLUE REVOLUTION ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ న్యాయవాద మిత్రులకు సామాజిక వందనాలతో ఆ క్రమంలో న్యాయవాద వృత్తిపై మక్కువతో కొందరు, జీవనాధారం కోసం కొందరు న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. బహుజన పూర్వీకులకు అసలే విద్య లేని స్థితి నుండి అరకొర వసతులతో విద్య నేర్చుకున్న చాలా మంది బహుజనులు ఎంతో కష్టపడి న్యాయవాద వృత్తిలోకి వచ్చారు. ఇలాంటి ఎన్నో విషయాలను అధిగమించడం కోసం BAMCEF (Bacward And Minority Community Employees Federation) అనుబంధ విభాగంగా ఏర్పడిన ILPA (Indian Legal Professionals Association) మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలంతో పనిచేస్తుంది. వేల సంవత్చరాలుగా విద్యకు, ఆస్తికి, అధికారానికి దూరం చేయబడిన భారతదేశ మూలవాసి (SC, ST, OBC, Minority) ప్రజల విముక్తి జరగాలంటే విద్య అవసరమని మహాత్మా జ్యోతిరావు పూలే బహుజన/మూలవాసి ప్రజలకు విద్య నేర్పించి విముక్తి బాటలో... - [సమ్మక్క సారలమ్మ జాతరతెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక](https://manatelanganaa.in/deputy-cm-and-other-ministers-vidit-medaram/): ప్రపంచానికి జాతరను పరిచయం చేస్తాం. జాతర కోసం 251 కోట్లు వేచిస్తున్నాం. 15 కల్లా జాతర పనులు పూర్తి. మేడారం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఎస్.ఎస్.తాడ్వాయి మండలం.ములుగు జిల్లా: సమ్మక్క సారలమ్మ జాతర కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదు ఈ వేడుక తెలంగాణ గుండె చప్పుడు ఆత్మ గౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మేడారంలో జాతర పనులను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి జాతర ఏర్పాట్ల పై సమీక్షించి తదుపరి మీడియా తో మాట్లాడారు.ఆతరువాత అమ్మవారులను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా శాశ్వత నిర్మాణాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు జరుగుతున్నాయని తెలిపారు. ఈ జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం... - [ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చెస్తే సహించేది లేదు-మంత్రి పొంగులేటి](https://manatelanganaa.in/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b1%81%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b5-%e0%b0%b8%e0%b1%8a%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b1%81-%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf/): అణాపైసాతో స‌హా వ‌సూలు చేస్తాం* ధరణి లోని లొసుగులతో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు రాష్ట్రవ్యాప్తంగా ఆడిటింగ్ నిర్వహిస్తాం భూభారతి పోర్టల్ లో అక్ర‌మాల‌కు క‌ళ్లెం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హైదరాబాద్ :- ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగానికి పాల్పడిన వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ఆదివారం నాడు మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో రెవెన్యూ అధికారులతో సమావేశమైన మంత్రి పొంగులేటి రాష్ట్రంలోని జ‌న‌గాం త‌దిత‌ర ప్రాంతాల్లో బ‌య‌ట‌ప‌డిన స్టాంప్ డ్యూటీ సొమ్ము చెల్లింపుల్లో అక్ర‌మాలపై అధికారుల‌తో స‌మీక్షించారు.ఈ సంద‌ర్బంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల లావాదేవీలపై ఆడిట్ నిర్వహించ‌గా మొత్తం 52 లక్షల లావాదేవీలలో 4,800 లోపాలు గుర్తించామ‌ని తెలిపారు. వీటిలో దాదాపు 3000 లోపాలు రంగారెడ్డి ,యాదాద్రి జిల్లాల్లో ఉన్నాయ‌న్నారు. వీటికి సంబంధించిన‌ మొత్తాన్ని తప్పకుండా రికవరీ చేస్తామ‌ని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం... - [మంత్రి సీతక్క చేతుల మీదుగా సమ్మక్క- ‘ది గ్లోరీ ఆఫ్ మేడారం’ పుస్తకావిష్కరణ](https://manatelanganaa.in/sammakka-the-glory-of-medram-book-launched/): మేడారం: ప్రపంచ ప్రఖ్యాత గిరిజన జాతర మేడారంపై సమగ్ర సమాచారంతో రూపొందించిన ‘సమ్మక్క – ది గ్లోరీ ఆఫ్ మేడారం’ పుస్తకాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదివారం మేడారంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని వరంగల్ పూర్వ జిల్లా పౌర సంబంధాల అధికారి, ప్రస్తుత సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకటరమణ రచించి వెలువరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, మేడారం వడ్డే పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్, డీపీఆర్ఓ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, మేడారం జాతర విశిష్టతను కళ్లకు కట్టినట్లుగా వివరించిన ఈ పుస్తకం విలువైన డాక్యుమెంటేషన్‌గా నిలుస్తుందని అన్నారు. సమ్మక్క–సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొంటూ, ఈ గొప్ప వారసత్వాన్ని గ్రంథరూపంలో అందించిన రచయిత... - [కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎన్ ఆర్ఐ. డా. సతీష్ కత్తుల](https://manatelanganaa.in/cpr-traning-centre-inaugurated-nridr-satish-kathula/): హైదరాబాద్: ప్రాణాలను కాపాడే కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) ప్రాధాన్యతను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని కాన్హా ఆశ్రమంలో శాశ్వత సీపీఆర్ శిక్షణ కేంద్రాన్ని ఎన్ఆర్ఐ డా. సతీష్ కత్తుల ప్రారంభించారు. అమెరికాలో స్థిరపడిన ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్ సతీష్ కత్తుల ములుగు జిల్లాకు చెందిన వారు. వైద్య రంగంలో అందరికి ఉప యోగపడేవిదంగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్దం ఈ కేంద్రానికి అవసరమైన పరికరాలను ఆయన విరాళంగా అందించారు. ఈ సందర్భంగా డా. సతీష్ కత్తుల మాట్లాడుతూ, ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం తనకు ఎంతో గర్వకారణమని తెలిపారు. “సీపీఆర్ అనేది అనేక ప్రాణాలను రక్షించే కీలకమైన విధానం. శిక్షణార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు మానికిన్లు, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్లు (AEDలు) అందించగలగడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. ఇప్పటివరకు సీపీఆర్ అవగాహన శిబిరాలు అప్పుడప్పుడు మాత్రమే నిర్వహించేవారని, అయితే ఇప్పుడు శాశ్వత కేంద్రం ఏర్పాటు కావడం ద్వారా నిరంతర... - [ములుగు పర్యాటకంలో అటవి అందాల వ్యూవ్ పాయింట్](https://manatelanganaa.in/another-forest-view-point-mulugu-tourism-map/): ములుగు జిల్లా పచ్చని అడవి అందాలు పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి: మంత్రి సీతక్క ములుగు జిల్లా పచ్చని అడవి అందాలతో పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా మారుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా–శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోని కలుషిత వాతావరణానికి దూరంగా, కుటుంబ సమేతంగా ప్రకృతి ఒడిలో ఆనందంగా, ఆరోగ్యకరంగా గడిపే అవకాశం ములుగు జిల్లా అందిస్తోందని ఆమె పేర్కొన్నారు. శనివారం తాడ్వాయి మండలం జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చని అడవి అందాల వ్యూ పాయింట్‌ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ములుగు జిల్లాలోని బొగత జలపాతం ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. గత సంవత్సరం పస్రా–తాడ్వాయి మధ్య జలగలంచ వాగు వద్ద ‘బ్లాక్ బెర్రీ ఐలాండ్’ను ప్రారంభించామని, ఇటీవల తాడ్వాయి హట్స్ వద్ద అటవీ శాఖ... - [ఆ గొంతులో ప్రేమాయణమూపురాణమే..](https://manatelanganaa.in/about-jesudas-elisetti-suresh-kumar/): ఆ గొంతులో ప్రేమాయణమూపురాణమే..! 🎼🎼🎼🎼🎼🎼🎼 ఆ గొంతులో మంత్రమే ఉందోమహిమే దాగుందో..మహత్తే ఇమిడిపోయిందో..గమ్మత్తే నిండినిభిడీకృతమైందో…దేవగానమే ఆవిష్కృతమైందో..మొత్తానికి ఆ గళంస్వరరాగ గంగాప్రవాహంగంధర్వుల ఆవాహం..! రాముడికి రామదాసుఅయ్యప్పకి ఏసుదాసునగలు చేయించి నిలదీసాడేమో గోపన్నపాటలు నీరాజనమిచ్చికరిగిపోయాడీ ఏసుదాసన్న..ఆయన పాటేశబరిగిరీశుడికి సాపాటుఆ పాటే ఏడుమెట్లఅయ్యకు పవళింపు..కోట్లాది భక్తులకుఅయ్యప్ప లీలలపై ఆకళింపు..ఆ గొంతే భక్తిపారవశ్యాల మేళవింపు..! ఆయన ఆవేశం మేఘసందేశంఆ స్వరంలో విషాదంగాలివానలో వాననీటిలోపడవ ప్రయాణం..ఉమాపతి లయ విన్యాసందళపతి నాట్య విలాసం..! ఘంటసాల గొంతులోఅందమైన టెక్నిక్బాలు గళంలోహుషారెక్కించే పిక్నిక్ఏసుదాసు కంఠంలోమత్తెక్కించే మేజిక్..ఆయన పాడితేముద్దబంతి పూలలోమూగబాసలు…మూసి ఉన్న రెప్పలపైప్రేమలేఖలు..పంచుకునే మనసుంటేప్రతి అభిమానికిమధుమాసమెఅవుతుంది ఎల్లవేళలా..మూగకోయిల మురిసిందిమృధుమధురంగా..ఈ గండుకోయిలపాడితే మనోహరంగా..! ఎనిమిది పదులుపైబడిన వయసుగొంతుదేమో కుర్ర మనసుహిందీలోనూఆజ్ సె పెహలేఆజ్ సె జాదా..ఊపెయ్యలేదా..ఒక్క చిత్ చోర్ తోనేఅయిపోలేదాజాతి మొత్తం ఫిదా..ఒక తరం గాయకులనాయకుడు జేసుదాసు..ఎన్నో తరాల భక్తులకుఅనురక్తుడుఈ అయ్యప్పదాసు..మతాన్ని మించిఅభిమతాన్ని గెలిచిసమ్మతంగా నిలిచిగానమాధుర్యంతోదేవుడినే భువిపైకి దించిఇలపై మెరిసి మురిసిపాటల తోటలోవిరిసిన గంధర్వుడుఏసుదాసు..అయ్యప్పకు పురంధరదాసు..*_మన పాలి*మరో కబీర్ దాసు..!* గంధర్వ గాయకుడుకె జె ఏసుదాస్జన్మదిన... - [జర్నలిస్ట్ లకు ఇబ్బందులు లేకుండా అక్రెడిటేషన్ కార్డులు -మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి](https://manatelanganaa.in/minister-sreenivas-reddy-meeting-journalists-unions/): జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాంఅక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదుగ‌తంలో కంటే ఎక్కువ‌గానే అక్రిడిటేష‌న్ల మంజూరుఏకార్డుకైనా అన్ని ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయిజ‌ర్న‌లిస్టు సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాంజీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాంజ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్ధ‌లాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం14 జ‌ర్న‌లిస్టు సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హించిన …రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌:- జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌ ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు.జీవో 252 పై శ‌నివారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో 14 జ‌ర్న‌లిస్టు సంఘాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ... - [ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కాంగ్రెస్ సహించదు-MLA నాయిని రాజేందర్ రెడ్డి](https://manatelanganaa.in/congress-leaders-press-meet-hanamkonda/): ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను కాంగ్రెస్ సహించదు కొత్త బిల్లును రద్దు చేసే వరకు పోరాటం : డీసీసీ ప్రెసిడెంట్ ఇగాల వెంకట్రామ్ రెడ్డి హన్మకొండ, జనవరి 10 :పేదల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లును రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హన్మకొండ డీసీసీ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సోనియాగాంధీ పర్యటన సందర్భంగా ఆకలి చావులు చూసి చలించిపోయిన కాంగ్రెస్ నాయకత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. దాదాపు 20... - [మహిళా ఐఏఎస్ అధికారులపై వచ్చిన అసభ్య, అనుచిత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం – మంత్రి సీతక్క](https://manatelanganaa.in/minister-seethakka-fired-on-media-regarding-women-ias-officers/): మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా వేదికలు అసభ్యంగా, అనుచితంగా, దూషణాత్మకంగా వార్తలు, వ్యాఖ్యలు చేయడం అత్యంత ఆందోళనకరమైన విషయం అని తెలంగాణ పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన మహిళా ఐఏఎస్ అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆమె అన్నారు. మహిళలు ఉన్నత స్థాయిలకు చేరితే వాటిని తట్టుకోలేని ఫ్యూడల్ మానసికతే ఈ రకమైన దుష్ప్రచారాలకు మూలమని ఆమె విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందని, అటువంటి పరిస్థితుల్లో మహిళా అధికారులను కించపరిచే వ్యాఖ్యలను, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారాన్ని సహించబోమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలను ధైర్యంగా, నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, వారి వెనుక రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా నిలుస్తుందని... - [కిట్స్ వరంగల్‌ లో ఏడుగురు విద్యార్థులకు 7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు](https://manatelanganaa.in/kits-warangal-placements-7-lakhs/): వరంగల్:కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్), వరంగల్‌కు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ఏడుగురికి గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ ఎగెన్ (Egen Solutions) లో ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు లభించాయి. కిట్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. అశోక్ రెడ్డి తెలిపారు. సిఎస్ఈ, సీఎస్ఎన్ వంటి సర్క్యూట్ బ్రాంచ్‌లకు చెందిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఎంపికయ్యారు.2025–26 విద్యా సంవత్సరానికి ఇప్పటివరకు సివిల్, మెకానికల్, ఈసీఈ, ఐటీ, ఈఈ, ఈసీఐ సహా మొత్తం 10 బ్రాంచ్‌ల నుంచి 324 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందినట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా కిట్స్ వరంగల్ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, ట్రెజరర్ పి. నారాయణ రెడ్డి, అదనపు కార్యదర్శి వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్... - [ఊరికి వెళ్తున్నారా? ఇల్లు భద్రంగా ఉంచుకోండి – పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్](https://manatelanganaa.in/police-commissioner-sugests-locked-homes-owners/): వరంగల్: ఊరికి వెళ్తున్నారా? ఇల్లు భద్రంగా ఉంచుకోండి – పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు, అలాగే మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే వారి ఇండ్లలో చోరీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాలను కమిషనర్ విడుదల చేశారు. ఇంటి భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. సెలవులకు బయటికి వెళ్లే సమయంలో సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఇంటికి సెంట్రల్ లాక్ లేదా డిజిటల్ లాకింగ్ సిస్టమ్ అమర్చుకోవాలని సూచించారు. బీరువా తాళాలను ఇంట్లో దాచకుండా వెంట తీసుకెళ్లాలని తెలిపారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా గ్రామ పోలీస్ అధికారికి ముందుగా సమాచారం ఇవ్వాలని అన్నారు. బంగారు, వెండి ఆభరణాలు, నగదు బ్యాంక్... - [చిన్నపిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్](https://manatelanganaa.in/child-kidnapers-arrested-by-police-warangal/): కాజీపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ వరంగల్ నగరంలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను కాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు: ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గత డిసెంబర్ 28న తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడు, ఐదు నెలల వయసున్న మల్లన్నను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కాజీపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. నేరస్థలంలో లభించిన ఆధారాలతో నిందితులను గుర్తించారు. శుక్రవారం ఉదయం అద్దె కారులో మరోసారి చిన్నపిల్లలను కిడ్నాప్ చేయాలని ప్రయత్నిస్తున్న సమయంలో కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్‌పాత్ వద్ద... - [ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తోనే మేడారం జాతర అభివృద్ధి -మంత్రి సీతక్క](https://manatelanganaa.in/chief-minister-gives-special-attention-to-medaram-development-minister-sitakka/): మేడారం అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ:ఎస్.ఎస్. తాడ్వాయి మండలం, ములుగు జిల్లా | జనవరి 09, 2026 మేడారం జాతర సమీపిస్తుండడం తో రేయింబవళ్ళు కొనసాగుతున్న అభివృద్ధి పనులు పూర్తి కావచ్చాయి. మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర, వివిద ప్రభుత్వ శాఖల అధికారుల నిరంతర పర్య వేక్షణలో గత మూడు నెలలుగా జరుగుతున్న పనులు తుది మెరుగులు దిద్దు కుంటున్నాయి. శుక్రవారం మంత్రి సీతక్క మేడారంలో మీడియా వారికి ప్రత్యేకంగా జాతర ఏర్పాట్ల పురోగతిని వివరించారు.వన దేవతల కీర్తిని ప్రపంచానికి తెలియజేయాలని మీడియాకు విజ్ఞప్తి చేసారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా మేడారం ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు జరుగుతున్నాయని మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. శుక్రవారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రూ.251 కోట్ల నిధులతో మేడారం జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు... - [NTV ప్రసారం పై తెలంగాణ ఐఎఎస్ అధికారుల సంఘం ఆగ్రహం](https://manatelanganaa.in/telangana-ias-officers-association-demands-apology-withdrawal-of-ntv-broadcast/): మీడియా నైతిక విలువలు పాటించాలని సూచన NTV వార్త ప్రసారం పై తెలంగాణ ఐఎఎస్ అధికారుల సంఘం ఆగ్రహం; హైదరాబాద్, 09 జనవరి 2026 — సేవలో ఉన్న మహిళా ఐఎఎస్ అధికారులపై NTV చెల్లుబాటు కాని, ధృవీకరించని ఆరోపణలు ప్రసారం చేయడంపై తెలంగాణ ఐఎఎస్ అధికారుల సంఘం తీవ్ర నిరసన తెలియజేసింది. ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షులు కె రామకృష్ణారావు, కార్యదర్శి జయేష్ రంజన్ సంఘం తరుపున విడుదల చేసిన ప్రెస్ నోట్లో, “ఫ్యామిలీ డిస్కంఫోర్ట్”, ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్ చాట్స్ పేరిట తప్పుడు మార్గాల్లో ఆధారాలు చూపిస్తూ చేసిన ఆరోపణలతో కూడిన వార్తలు పూర్తిగా సత్య దూరమని ఖండించారు. ఇలాంటి తగిన ధృవీకరణలు లేకుండా మీడియా మార్గదర్శకాలకు విరుద్దంగా ప్రసారం చేయడం మహిళా అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు. ఇవే వివిధ మహిళా అధికారులకు “కంఫర్ట్ పోస్టింగ్‌లు” ఇవ్వబడ్డాయని తెలుపుతూ చేసిన వార్తలు పరిపాలనా విధానాలను... - [సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన MLA నాయిని రాజేందర్ రెడ్డి](https://manatelanganaa.in/cmrf-checks-distributed-by-mla-naini-rajender-reddy/): బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ81 మంది లబ్ధిదారులకు రూ.25.86 లక్షల విలువైన చెక్కులు అందజేసిన MLA హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి 81 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.25,86,500 విలువైన చెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తూ అవసరమైన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి రాజకీయాలు, పార్టీ భేదాలు అడ్డుకావని, సహాయం కోరిన ప్రతి అర్హుడికి సీఎం సహాయనిధి అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గత పాలకుల కాలంలో సహాయ నిధుల కోసం దళారీ వ్యవస్థ... - [కృత్రిమ మేథకు కేరాఫ్ అడ్రెస్ గా హైదరాబాద్: ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు](https://manatelanganaa.in/hyderabad-ai-technology-hub-minister-sreedharbabu/): కృత్రిమ మేథకు కేరాఫ్ అడ్రెస్ గా హైదరాబాద్: ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకృత్రిమ మేథ సాంకేతికలో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు ఆయన హైటెక్ సిటీలో ఎయిడెన్ ఏఐ (Aiden AI) ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ పనులను ప్రారంభించిన సందర్భంగా ప్రసంగించారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఎకో సిస్టం వల్ల ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇవ్వాళ తెలంగాణా వైపు చూస్తున్నాయని ఆయన తెలిపారు. ఎయిడెన్ ఏఐలో ప్రస్తుతం 500 మంది నిపుణులు పనిచేస్తుండగా వచ్చే రెండేళ్లలో మరో 500 మంది ప్రతిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. న్యూజెర్సీలోని ప్రిన్స్ టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ కృత్రిమ మేథలో నూతన ఆవిష్కరణల ద్వారా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. ఏఐని విస్తృత కార్యకలాపాలకు అభివృద్ధి చేసే సంస్థలను... - [ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన ఘటనలో రూ.8 లక్షల పరిహారం -TGHRC](https://manatelanganaa.in/tghrc-recommend-8-lakhs-compensation/): ట్యూబెక్టమీ వికటించి మృతి చెందిన ఘటనలో రూ.8 లక్షల పరిహారం సిఫార్సుమృతురాలి భర్తకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వానికి సూచన: TGHRC వనపర్తి: ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వైద్య నిర్లక్ష్యమే మృతికి కారణమని నిర్ధారించిన కమిషన్, బాధిత కుటుంబానికి అదనంగా రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. అలాగే మృతురాలి భర్తకు తగిన ఉపాధి కల్పించాలని సూచించింది. H.R.C. నం.2355/2018 కేసులో భాగంగా, 06.01.2026న జారీ చేసిన ఉత్తర్వుల్లో గౌరవ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన ఉన్న కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శ్రీమతి ఎం. లలితకు నిర్వహించిన ట్యూబెక్టమీ శస్త్రచికిత్స సమయంలో ileal perforation జరగడం, దాన్ని సకాలంలో... - [ఏసీబీ కి పట్టు బడిన తహసీల్దార్](https://manatelanganaa.in/acb-caught-nagireddypet-tahasildar/): లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్ ఫిర్యాదుదారుడి తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుదారుడి పేరుపై మార్చేందుకు అనుకూలంగా నివేదిక పంపిస్తానని చెప్పి రూ.50,000 లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండల తహసీల్దారు యార్లగడ్డ శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. లంచం మొత్తాన్ని ప్రైవేట్ వ్యక్తి చిన్నూరి అజయ్ ద్వారా తీసుకుంటున్న సమయంలో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ/ఏనిశా) అధికారులు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడి ఫిర్యాదు మేరకు అధికారులు ముందస్తు ప్రణాళికతో వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. - [తెరమీదకు జిల్లాల పునర్ వ్యవస్తీకరణ అంశం](https://manatelanganaa.in/districts-reorganization-minister-ponguleti-clarity/): తెలంగాణలోనూ మళ్లీ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ఏమాత్రం శాస్త్రీయంగా లేదని, దీనివల్ల పరిపాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. గత పాలకులు ప్రజల విజ్ఞప్తులను, భౌగోళిక పరిస్థితులను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం, కేవలం అదృష్ట సంఖ్యల ఆధారంగానే జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేశారని విమర్శించారు. దీనివల్ల ఒకే నియోజకవర్గంలోని మండలాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయని, ప్రజలు తమ పనుల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత జిల్లాల ఏర్పాటు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తెలిపారు. ప్రజా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని మరోసారి శాస్త్రీయ పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాల... - [మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్‌ - మంత్రి పొంగులేటి](https://manatelanganaa.in/bhubharathi-new-portal-by-march-minister-ppnguleti/): మార్చి నాటికి భూభారతి కొత్త పోర్టల్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి ఒకే గొడుగు కింద రెవెన్యూ–సర్వే–రిజిస్ట్రేషన్ సేవలు వారం రోజుల్లో మరో 3 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్:రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే–ల్యాండ్ రికార్డ్స్ విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే భూభారతి కొత్త పోర్టల్‌ను మార్చి నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార–పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ పోర్టల్‌ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములు సహా అన్ని రకాల భూ వివరాలు ఒకే చోట స్పష్టంగా కనిపించేలా భూభారతి పోర్టల్‌లో పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. భూ లావాదేవీల్లో అయోమయం తొలగించి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే... - [మానవ చరిత్రలో మాయని మచ్చ - నాన్జింగ్‌ హత్యాకాండ](https://manatelanganaa.in/nanjing-massacre-china-japan/): నాన్జింగ్‌ హత్యాకాండ – మానవ చరిత్రలో మాయని మచ్చ నాన్జింగ్‌ (చైనా): చైనాలో నాన్జింగ్‌ హత్యాకాండ ప్రపంచ చరిత్ర పుటల్లోని దారుణాతి దారుణాల్లో ఒకటి.1937 డిసెంబర్‌లో జపాన్‌ సేనలు చైనా రాజధాని నాన్జింగ్‌ను ఆక్రమించిన అనంతరం చోటుచేసుకున్న అమానుష ఘటనలే నాన్జింగ్‌ హత్యాకాండ (Nanjing Massacre)గా చరిత్రలో నిలిచాయి. సుమారు ఆరు వారాలపాటు సాగిన ఈ హింసాత్మక కాలంలో లక్షలాది నిరపరాధ పౌరులు హతమయ్యారు. మహిళలపై దారుణoగా సామూహిక అత్యాచారాలు, పిల్లలు–వృద్ధులపై అఘాయిత్యాలు, యుద్ధ ఖైదీల సమూహ హత్యలు మానవ విలువలను కాలరాశాయి. చరిత్రకారుల అంచనాల ప్రకారం, ఈ కాలంలో రెండు నుంచి మూడు లక్షల వరకు చైనా పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నగరమంతా భయానక దృశ్యాలతో నిండిపోయింది. ఇళ్లను దోచుకోవడం, కాల్చివేయడం, సామూహిక హత్యలు—అన్నీ కళ్లముందే జరిగాయి. అంతర్జాతీయ సమాజం అప్పట్లో ఏర్పాటు చేసిన “సేఫ్టీ జోన్” వల్ల కొంతమందికి ప్రాణ రక్షణ లభించినప్పటికీ, దారుణాలు మాత్రం ఆగలేదు.... - [ఎంతగా ప్రేక్షక ఆదరణ కలిగినా ఆఇద్దరు ఆగ్ర నటులు కృష్ణను అధిగమించలేక పోయారు](https://manatelanganaa.in/those-two-legendary-actors-could-never-surpass-krishna-record/): టాలీవుడ్ చరిత్రలో అత్యంత ప్రేక్షకాధరణ పొందిన హీరోలలో అగ్రగణ్యుడు ఎన్టీఆర్.ఆతర్వాత ఏఎన్ఆర్. ఇకమూడోవ్యక్తి నటశేఖర కృష్ణ. వీరుముగ్గురూ ముగ్గురేత్రి మూర్తులుగా టాలీవుడ్ రంగాన్ని ఏలి ఆడిపాడి అలరించారు.అయితే నటనలో ఎవరు అత్యధికంగా ప్రేక్షకుల అభిమానాన్ని మూటగట్టుకున్నారంటే ఎవరికి వారే వారివారి ఒదిగిపోయే పాత్రల్లో తెలుగు సినిమారంగంలో ముద్ర పడిపోయారు. ఆకోవలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా,శ్రీరాముడిగా అచ్చుదివి నుండి భువికి దిగి వచ్చినట్లు ఆదరణ పొందాడు. అట్లాగే ఎఎన్ఆర్ అటు భక్తిరసాల్లోను ఇటు ప్రేమ రసాల్లోను తనకు ఎవరూ సాటిరారని అనిపించుకున్నారు. ఇకకృష్ణ విషయానికివస్తే ఆయనస్టైలే సెపరేటు. హాలీవుడ్ సినిమాల్లో ఉన్న జేమ్స్ బాండ్ ట్రెండ్ ను టాలీవుడ్ లో ఆవిష్కరించాడు.ఈ ముగ్గురూ తెలుగునాట సినిమా రంగాన్ని దశాబ్దాల తరబడి ఏలిన వారు. మద్రాస్ రాష్ర్టం నుండి ముగ్గురూ స్వరాష్ట్రానికి తరలి వచ్చి స్వంతంగా స్టూడియోలు నిర్మించుకుని సినిమారంగం వైభవానికి పునాదులు వేశారు. ఈవిషయంలో తొందులుత ఎఎన్ఆర్ పేరే చెబుతుంటారు. తన సతీమని అన్నపూర్ణ... - [అసెంబ్లీ వేదికగా వరంగల్ విద్యా–వైద్య సమస్యలపై ఎమ్మెల్యే నాయిని ప్రస్తావన](https://manatelanganaa.in/mla-west-warangal-raises-assembly/): అసెంబ్లీ వేదికగా వరంగల్ విద్యా–వైద్య సమస్యలపై ఎమ్మెల్యే నాయిని ప్రస్తావన హైదరాబాద్:వరంగల్ నగరంలోని విద్యా, వైద్య రంగాల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కోరారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి ఉత్తర తెలంగాణకు వైద్యరంగంలో ప్రధాన ఆధారమని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌ వంటి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. ఇటీవల సిటీ స్కానింగ్ పరికరం పనిచేయకపోవడంతో సుమారు 30 మంది రోగులను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాల్సి వచ్చిందని, అధికారులతో చర్చించి తాత్కాలికంగా సమస్య పరిష్కరించినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్... - [అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు](https://manatelanganaa.in/andheshree-son-appointed-as-assistant-professor/): జయ జయహే తెలంగాణ గీతం ద్వారా రాష్ట్ర ప్రజలను ఏకం చేసిన అందెశ్రీకి ప్రభుత్వ గౌరవంఅందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుహైదరాబాద్‌:జయ జయహే తెలంగాణ గీతం ద్వారా తెలంగాణ ప్రజలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన విప్లవ కవి, గేయ రచయిత అందెశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిందని డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. అందెశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలనే నిర్ణయంలో భాగంగా ఆయన కుమారుడు దత్త సాయికి ఉన్నత విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం చేసినట్లు శాసన మండలిలో వెల్లడించారు. సిద్దిపేట జిల్లా రేపర్తి గ్రామానికి చెందిన అందెశ్రీ (అందే ఎల్లయ్య) అనాధగా, పశువుల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి అనేక కష్టనష్టాలను అధిగమిస్తూ గేయ రచయితగా ఎదిగారని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఎటువంటి అధికారిక విద్యా అర్హతలు లేకున్నా, తెలంగాణ... - [సింగపూర్‌లో వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం](https://manatelanganaa.in/venkaiah-naidu-telugu-people-singapur-felicitation/): సింగపూర్‌లో శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ఆత్మీయ సమావేశం జరిగింది. శుక్రవారం సాయంత్రం నేషనల్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది పాల్గొన్నారు. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభం నుంచే వెంకయ్య నాయుడి ఆశీస్సులు, మార్గదర్శకత్వం లభిస్తున్నాయని తెలిపారు. కుటుంబంతో విహారయాత్రగా సింగపూర్‌కు వచ్చినప్పటికీ తెలుగు ప్రజల కోసం సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన సింగపూర్ భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులేకు కూడా ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబం, సమాజం, దేశంలో ఐక్యత ఉంటేనే శాంతి, అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయ పోటీ ఉండాలని, ఆ తర్వాత అందరం భారతీయులమేనని అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న వారు అక్కడి నిబంధనలను గౌరవిస్తూ, తమ మూలాలను మరిచిపోకూడదని సూచించారు.... - [పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్](https://manatelanganaa.in/cm-revanthreddy-consultations-law-experts-rover-water/): హైదరాబాద్ పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తెలంగాణ రిట్సీనియర్ న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపరంగా కఠిన చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబైలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం–నల్లమలసాగర్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున బలమైన, సమర్థవంతమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. కేసుకు సంబంధించిన అన్ని సాంకేతిక, చట్టపరమైన ఆధారాలు సమగ్రంగా సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్టు నుంచి బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు నీటిని లింక్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్... - [చరిత్రలో ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ జాతర- మంత్రి పొంగులేటి](https://manatelanganaa.in/minsters-sreenivasreddy-seethakka-inspected-medaram-jatara-works/): ఎస్.ఎస్.తాడ్వాయి మండలం, ములుగు జిల్లా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు శాశ్వత చిరునామగా మేడారంచరిత్రలో ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు ప్రభుత్వం సంకల్పం— రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివాసీ బీజాల సుందర శిల్పాలతో మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణం గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు శాశ్వత చిరునామగా నిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రజా ప్రభుత్వం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో మేడారం జాతరను నిర్వహించేందుకు సంకల్పించిందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మహబూబాబాద్ ఎస్పీ శబరిష్, భూపాలపల్లి... - [పెరిక కులస్థులు అన్ని రంగాల్లో ముందుండాలి: రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య](https://manatelanganaa.in/perika-caste-meeting-palvancha/): పెరిక కులస్థులు అన్ని రంగాల్లో ముందుండాలి: రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెరిక కుల సంఘం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన పురగిరి క్షత్రియ పెరిక సంఘం జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షులు యర్రంశెట్టి ముత్తయ్య, గౌరవ అధ్యక్షులు లక్కర్సు ప్రభాకర్ వర్మ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెరిక కులస్థులు విద్య, వైద్య, వ్యాపారం, రాజకీయాలు సహా అన్ని సామాజిక రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెరిక కుల బాంధవులు ఐక్యంగా ఉండి పరస్పర సహకారం అందించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పెరిక కులస్తుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన రాజకీయ రంగంలో పెరిక కులస్థులు రాణించేలా ప్రత్యేక... - [రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (RCTA) ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే](https://manatelanganaa.in/kadyam-srihari-dr-kavya-releasing-rcta-dairy/): హనుమకొండలో RCTA పెన్షనర్స్ డే, డైరీ ఆవిష్కరణ RCTA భవనానికి 10 లక్షల చొప్పున నిధులు ప్రకటించిన ఎంపీ, MLAహనుమకొండ / వరంగల్:రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (RCTA) ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ( జనవరి 4, 2026న ) హనుమకొండ నక్కలగుట్టలోని సంఘం కార్యాలయం ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమం RCTA వరంగల్ జిల్లా అధ్యక్షులు పులి సారంగపాణి అధ్యక్షత వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. RCTA రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. కార్యక్రమ ప్రారంభంలో RCTA వరంగల్ జిల్లా కార్యదర్శి డా. బి. మల్లారెడ్డి కార్యదర్శి నివేదికను సమర్పించి అసోసియేషన్ కార్యకలాపాలు, సమస్యలను వివరించారు.... - [ఆయుధాలతో లొంగి పోయిన మావోయిస్టులు](https://manatelanganaa.in/maoists-surrendered-before-telangana-dgp/): మావోయిస్టు ఉద్యమానికి చరిత్రాత్మక ఎదురుదెబ్బ: పీఎల్‌జీఏ యుద్దానికి ముగింపు, 20 మంది లొంగుబాటుతెలంగాణలో సీపీఐ (మావోయిస్టు) సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్‌జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్ కమాండర్ బడ్సే సుక్కా @ దేవా సహా మొత్తం 20 మంది అండర్‌గ్రౌండ్ మావోయిస్టు నేతలు, కార్యకర్తలు 2026 జనవరి 3న తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు.వీరితో పాటు 48 తుపాకులు, 2,206 రౌండ్ల అమ్యూనిషన్, రూ.20.30 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బడ్సే సుక్కా @ దేవా లొంగుబాటుతో పీఎల్‌జీఏ ఆఖరి బలమైన నిర్మాణం పూర్తిగా కూలిపోయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన సీపీఐ (మావోయిస్టు)లో రెండో స్థాయి కీలక ఆదివాసీ నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి.మడవి హిడ్ మా కు సన్నిహితుడైన దేవా, 2003లో మావోయిస్టు ఉద్యమంలో చేరి సైనిక వ్యూహాలు, పేలుడు పదార్థాల తయారీ, ఆయుధాల సమీకరణలో నైపుణ్యం సంపాదించాడు.హిడుమా పదోన్నతితో పీఎల్‌జీఏ నుంచి... - [కృష్ణా నది జలాల పై చర్చకు రమ్మంటే సభ నుండి ఫరార్](https://manatelanganaa.in/cm-revanthreddy-reply-on-krishna-river-water-debate/): • తెలంగాణకు కరువు, పేదరికం అనుభవం నాకు తెలుసు. • కృష్ణా, గోదావరి జలాలపై సభలోనే చర్చకు ప్రతిపక్షాన్ని ఆహ్వానించా.• ఉమ్మడి రాష్ట్రంలో 490 టీఎంసీలు ఉండగా, 299 టీఎంసీలకే ఒప్పుకున్నారు. • పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పునాదులు ఉమ్మడి రాష్ట్రంలోనే పడ్డాయి.• సభకు రాకుండా వ్యాఖ్యలు చేయడం చట్టసభల పట్ల అవమానం. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృష్ణా జలాల పంపకం, సాగునీటి ప్రాజెక్టులు, ప్రతిపక్ష నేతల వైఖరిపై పై సుదీర్ఘoగా ప్రసంగించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్పాయింట్ ప్రెసెంటేషన్ అనంతరం జరిగిన చర్చ తర్వాత ముఖ్యమంత్రి అనేక అంశాలను ప్రస్తావించి బి ఆర్ ఎస్ పార్టీ వైఖరి ని తప్పు పట్టారు. పాలమూరు బిడ్డగా తనకు కరువు, పేదరికం అనుభవం తెలుసునని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సభలో చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాలపై సభలోనే చర్చకు... - [మూసీ ప్రక్షాళనపై సమగ్ర ప్రణాళిక-సీఎం రేవంత్ రెడ్డి](https://manatelanganaa.in/revanthreddy-clarity-musiriver-project-assembly/): అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం: మూసీ ప్రక్షాళనపై సమగ్ర దృష్టికోణం హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మూసీ నది ప్రక్షాళన, హైదరాబాద్ నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణపై సమగ్ర ప్రణాళికను వివరించారు. మూసా–ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ అస్థికలు కలిపిన స్థలంలో బాపూ ఘాట్ నిర్మించామని, నదీ పరివాహక ప్రాంతాల్లోనే మానవ నాగరికత వికసించిందని సీఎం తెలిపారు. కాకతీయుల కాలం నుంచి నిజాం నవాబుల వరకు సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర ఉందన్నారు. 1908లో హైదరాబాద్ నగరాన్ని భారీ వరద ముంచెత్తిన అనంతరం వరద సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిజాం ప్రభుత్వం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించిందని, అవే నేటికీ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు. ధనవంతుల ఫామ్‌హౌజుల డ్రైనేజీ ఈ జలాశయాల్లోకి చేరకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని, విమర్శలు వచ్చినా వెనక్కి... - [స్వాభిమాన పోరాటాలకు బీమా కోరేగావ్ స్ఫూర్తి](https://manatelanganaa.in/shourya-diwas-bheema-koregoan/): జనవరి ఒకటి శౌర్య దివస్ స్వాభిమాన పోరాటాలకు బీమా కోరేగావ్ స్ఫూర్తి బీమా కోరేగావ్ స్పూర్తితో బహుజన రాజ్యం బీమా కోరేగావ్ విజయానికి 206 ఏండ్లు బీమా కోరేగావ్ యుద్ధం తరువాతనే నాకు చదువుకునే అవకాశం వచ్చింది. నేను చదువుకున్నాక బ్రాహ్మణుల కుట్రలు తెలుసుకున్నాను. చదువులేమి వల్లే ఇదంతా జరిగింది. అందుకే శూద్ర, అతిశూద్ర జాతుల చదువు కొరకు పాఠశాలను స్థాపించాను. పీష్వా బ్రాహ్మణులను ఓడించిన జాతుల నుండే నా పోరాటాన్ని మొదలుపెట్టాను.…మహాత్మ జ్యోతిరావు పూలే 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలు, బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ దౌలా సైన్యాలకు మధ్య జరుగిన యుద్ధంలో బ్రిటిష్ దళాలు గెలిచాయి. చరిత్రలో దీనికి ప్లాసి యుద్ధమని పేరు పెట్టారు. చివరి యుద్ధంలో పీష్వా(బ్రాహ్మణ) సామ్రాజ్యం ధ్వంసమై ఇండియాలో బ్రిటిష్ సామ్రాజ్యం స్థాపించబడింది. మధ్యకాలంలో దుసాద్ ల నుండి మహార్ సైనికుల వరకు అన్ని విజయాలు, మూల భారతీయ సైనికుల సహాయంతోనే సాధ్యమైనాయి.…డా. బి.ఆర్.... - [](https://manatelanganaa.in/acb-caught-nirmal-mandal-serveyer/): నిర్మల్ జిల్లా గ్రామీణ మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న ఎన్. బాలకృష్ణవర్మను, అతని సహాయకుడు పి. నాగరాజును లంచం పుచ్చుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి బంధువుకు చెందిన భూమికి హద్దులు నిర్ణయించి పంచనామా అప్పగించేందుకు ముందుగా రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ మధు తెలిపారు. ఫిర్యాదు దారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా వారి సూచనలతో మిగతా డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు. మొదటి దఫా రూ.5,000 తీసుకున్న సర్వేయర్ మిగిలిన మొత్తంలో నుంచి రూ.7,500ను తన ప్రైవేట్ సహాయకుడు పోల నాగరాజు ద్వారా తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. - [అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదు.ఆందోళ‌న వ‌ద్దు, మీతో నేనున్నాడెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు మంత్రి పొంగులేటి హామీ](https://manatelanganaa.in/minister-ponguleti-sreenivas-reddy-clarity-accreditations/): అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదు.ఆందోళ‌న వ‌ద్దు, మీతో నేనున్నాడెస్క్ జ‌ర్న‌లిస్టుల‌కు మంత్రి పొంగులేటి హామీహైద‌రాబాద్ :- అక్రిడిటేష‌న్ కార్డుల‌కు, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ప‌రంగా అక్రిడిటేష‌న్ కార్డుదారుల‌కు వ‌ర్తించే ప్ర‌తి ప్ర‌యోజ‌నం మీడియా కార్డు దారుల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని ఈ విష‌యంలో డెస్క్ జ‌ర్న‌లిస్టులు ఎలాంటి అపోహ‌ల‌కు గురికావ‌ద్ద‌ని జీవో 252లో మార్పులు చేసి లిఖితపూర్వ‌కంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.మంగ‌ళ‌వారం నాడు సచివాల‌యంలో త‌న‌ను క‌లిసిన టీడబ్ల్యు జేఎఫ్, డెస్క్ జ‌ర్న‌లిస్ట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ తెలంగాణ ప్ర‌తినిధుల‌తో మంత్రిగారు వివిధ అంశాల‌పై చ‌ర్చించి వారి సందేహాల‌ను తీర్చారు.కొంత‌మంది అపోహ‌ల‌కు గురిచేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మీరు వాటిని న‌మ్మ‌కండి. ఎలాంటి ప‌క్ష‌పాతం లేదు. మీరెవ‌రూ ఆందోళ‌న చెందొద్దు. మీతో నేనున్నాను. రెండు విభాగాలుగా చూడాల‌న్న ఆలోచ‌న కాదు. ప్ర‌భుత్వ... - [ఏపీలో మరో మూడు కొత్త జిల్లాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్](https://manatelanganaa.in/ap-cabinet-ok-three-more-new-districts/): 25 నుంచి 28కు పెరిగిన జిల్లాల సంఖ్య అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 25 నుంచి 28కు పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 24 అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం కేంద్రాలుగా మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన తుది గెజిట్ నోటిఫికేషన్‌ను ఈ నెల 31న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా, కొన్ని జిల్లాల్లో పునర్వీభజన కూడా చేపట్టనున్నట్లు మంత్రులు అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ మీడియాకు వెల్లడించారు. ప్రజల కోరిక మేరకు 17 జిల్లాల్లో డివిజన్లు, మండలాల పరిధుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు.... - [జలాంతర్గామి లో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము](https://manatelanganaa.in/president-droupadi-murmu-journy-submarine-ins-vaghsheer/): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ నావికా స్థావరంలో భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ కల్వరి తరగతి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్షీర్‌పై ప్రయాణించారు. పశ్చిమ తీర ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక సముద్ర ప్రయాణంలో ఆమె పాల్గొన్నారు. సర్వసేనాధ్యక్షురాలైన రాష్ట్రపతికి ఈ ప్రయాణంలో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి తోడుగా ఉన్నారు. కల్వరి తరగతి జలాంతర్గామిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ఈ తొలి సముద్ర ప్రయాణం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంతకుముందు భారత రాష్ట్రపతిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మాత్రమే జలాంతర్గామిపై ప్రయాణించగా, ఆయన తరువాత ఈ ఘనత సాధించిన రెండవ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలిచారు. - [రెండు సెకన్లలో గంటకు 700 కిలోమీటర్ల వేగం: చైనా ఎలక్ట్రిక్ మ్యాగ్‌లెవ్‌ రైలు సరికొత్త రికార్డు](https://manatelanganaa.in/magnetic-levitation-train-all-time-record/): హైదరాబాద్: అత్యాధునిక రవాణా సాంకేతికత రంగంలో చైనా మరో కీలక మైలురాయిని అధిగమించింది. చైనా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు ప్రపంచంలోనే ఇప్పటివరకు పరీక్షించిన అత్యంత వేగవంతమైన సూపర్‌కండక్టింగ్ ఎలక్ట్రిక్ మ్యాగ్‌లెవ్ రైలును విజయవంతంగా ఆవిష్కరించి రికార్డు నెలకొల్పింది. ప్రయోగంలో, ఒక టన్ను బరువున్న పరీక్ష వాహనాన్ని కేవలం రెండు సెకన్లలోనే గంటకు 700 కిలోమీటర్ల వేగానికి చేర్చడం ద్వారా శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. బీజింగ్ నుంచి వెలువడిన వివరాల ప్రకారం, ఈ పరీక్ష 400 మీటర్ల పొడవైన ప్రత్యేక మ్యాగ్‌లెవ్ ట్రాక్‌పై నిర్వహించారు. 1,000 కిలోల బరువున్న వాహనం అత్యంత పరిమిత దూరంలోనే అసాధారణ వేగాన్ని సాధించడం పరిశోధకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వేగవంతమైన త్వరణ (యాక్సిలరేషన్) సామర్థ్యం భవిష్యత్ హైస్పీడ్ రవాణా వ్యవస్థలకు సూపర్‌కండక్టింగ్ మ్యాగ్‌లెవ్ సాంకేతికత ఎంతో కీలకంగా మారనుందని అధికారులు తెలిపారు. ఈ తాజా పరీక్షతో గతంలో నమోదైన గంటకు 648... - [అక్రిడిటేషన్స్ జీవో 252 సవరిస్తం -డిప్యూటీ సీఎం](https://manatelanganaa.in/accreditations-go-252-will-revised/): జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై సమాలోచన అవసరం – డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కఅక్రిడేషన్ల జారీ జీవో–252 సవరణకు తక్షణ చర్యలు తీసుకుంటాం ఖమ్మం, డిసెంబర్ 28: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అంశంలో ప్రభుత్వం సుదీర్ఘంగా సమాలోచన చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అర్బన్ లిమిట్‌లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం లేదని, అయితే బిలో పవర్టీ లైన్ కింద ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం పరిశీలన చేపడుతుందని తెలిపారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం ఆదివారం డిప్యూటీ సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్రిడేషన్ల కార్డుల జారీకి సంబంధించిన జీవో–252ను సవరించాలని, గతంలో మాదిరిగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్... - [టాటా అంటే టోటల్](https://manatelanganaa.in/tata-means-total-products/): టాటా అంటే టోటల్ – గురూ రతన్ టాటా పుట్టినరోజు28.12.1937 +++++++++++++++++ చిన్నప్పటి నుంచిఆ పేరు వింటేనేఅదోలాంటి ధ్రిల్లు..పులకించే దిల్లు..రతన్ టాటా..పేరులోనే మ్యాజిక్..సక్సెస్ మ్యూజిక్..! గుండుసూది మొదలువిమానం వరకు..టాటా ఉత్పత్తులుఉండాలన్నది రతన్ లక్ష్యం..ఇంటింటా టాటా వస్తువులేఆ విజయాలకు సాక్ష్యం..! ఈ కామర్స్ లోపడకుండా డీలా..స్నాప్ డీల్..సామాన్యుడి అమృతం టీఅక్కడా లేదు పోటీ..నగరాల్లో రవాణా..లేదనుకోకు టికానా..టాటా పెట్టుబడితోసిద్ధమైన ఓలా..క్షణాల్లో ఎదుటనిలిచేరంగీలా..చైనా ఫోను క్సియోమిపోను పోను చలనఫోన్ల రంగంలోనూ టాటా సంచలనం..టాటా ల్యాండ్..డొకోమో..అదిరిపోయిన ప్రోమో..రియల్ లోనూ ఓ చేయి..ఆ రంగంలో నెస్ట్అవే దేఇప్పుడు పైచేయి..తదనంతరం జెనిఫై సొంతం..సేవ చేయడమే ఆసాంతం..సీనియర్ సిటిజన్లజీవనం ప్రశాంతం..అందుకోసమే మొదలైందిగుడ్ ఫెల్లోస్..రతన్ నీడలోహాయిగా పెద్దోళ్ల టైంపాస్..! సామాన్యుడి కారుగాఅప్పుడెప్పుడోఅనుకున్న మారుతి..ఇప్పుడు ధర చూస్తేపోయే మతి..రతన్ మస్తిష్కవర్క్ షాపులోరూపు దిద్దుకున్న నానో..ఈడేరినసగటు భారతీయునికారు కల..ఇప్పుడైతే మరింత సొగసుగా..రోడ్డుపై ఇంకాస్త దర్జాగా..! రతన్ టాటా..వ్యాపారంలో దిగ్గజమైతేబుద్ధిలో వారిజం..సాయపడ్డమే ఇజం…ఇది నిజం..సొంత లాభంకొంత మానుకునిపొరుగువాడికి సాయపడవోయ్..దానమంటే నిదానం కాదు..అది టాటాజీ విధానం! మందు తయారీకి... - [ఏటీఎం చోరీలకు కొత్త పద్ధతి – వరంగల్‌లో అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్](https://manatelanganaa.in/new-modus-operandi-in-atm-thefts/): వరంగల్:ఏటీఎం కేంద్రాల్లో నగదు బయటకు రాకుండా ఇనుప రేకును అడ్డంగా అమర్చి చోరీలకు పాల్పడుతున్న ఓ కొత్త తరహా ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన అంతర్‌రాష్ట్ర ముఠాకు సంబంధించిన ఏడుగురు నిందితులను సీసీఎస్‌, కాజీపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5 లక్షల 10 వేల నగదు, రెండు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, ఐరన్ ప్లేట్లు, నకిలీ తాళం చెవులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు ఆరిఫ్‌ ఖాన్‌ (23), సర్ఫరాజ్‌ (24), ఎం.ఆష్‌ మహ్మద్‌ (29), షాపుస్‌ ఖాన్‌ (33), షారూఖాన్‌ (33), అస్లాం ఖాన్‌ (33), ఎం.షారుఖాస్‌ (27). వీరంతా రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ జిల్లా మాల్కిడా తాలూకాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసు వివరాలను వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత వెల్లడించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఈ యువకులు పరస్పరం పరిచయంతో కలిసి జల్సాలు చేసేవారని, ఆ... - [లయన్ కన్నాకు జీవన సాఫల్య పురస్కారం](https://manatelanganaa.in/lion-kanna-to-receive-lifetime-achievement-award/): హైదరాబాద్:లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ సీనియర్ జర్నలిస్ట్ లయన్ కన్న పరశురాములు ప్రతిష్టాత్మకమైన జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు. ఈ అవార్డును డిసెంబర్ 28, ఆదివారం సాయంత్రంన్యూ శాయంపేట లయన్స్ భవన్లో నిర్వహించనున్న 2024–25 సంవత్సరపు అవార్డుల ప్రదానోత్సవంలో ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తక్షణ పూర్వ జిల్లా గవర్నర్, మల్టిపుల్ కౌన్సిల్ సెక్రటరీ లయన్ కుందూరు వెంకటరెడ్డి అవార్డును అందజేస్తారని 2024–25 జిల్లా క్యాబినెట్ కార్యదర్శి లయన్ సయ్యద్ హబీబ్ తెలిపారు. గత ఏడాది జిల్లాలో విశేష సేవలు అందించిన క్లబ్‌లు, క్లబ్ అధ్యక్షులు, నాయకులకు కూడా ఈ సందర్భంగా పురస్కారాలు అందజేయనున్నారు. ఈ ఏడాది జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న లయన్ కన్న పరశురాములు 1985లో లయన్స్ వసుధైక కుటుంబంలో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2022–23 సంవత్సరంలో జిల్లా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవీకాలంలో 64 క్లబ్‌లు, 8 రీజియన్ చైర్మన్లు, 24 జోన్ చైర్మన్లు,... - [సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు లో 23 మందిపై ఛార్జిషీట్ : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్](https://manatelanganaa.in/police-charge-sheet-sandhya-theatre-stampede/): హైదరాబాద్, డిసెంబర్ 27, 2025: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు పురోగతికి ఏడాది కాలం పట్టింది. టాలీవుడ్ ఫేమ్ అల్లు అర్జున్ సహా 23 మంది పై ఛార్జ్ షీట్ దాఖలు చేసారు.సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులపై ఈ నెల 24న స్థానిక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా స్పందిస్తూ, “సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు పూర్తయింది. డిసెంబర్ 24న 23 మంది నిందితులపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశాం” అని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 4, 2024న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ సందర్భంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు... - [వరంగల్‌లో CBG ప్లాంట్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి - ఎంపీ కడియం కావ్య](https://manatelanganaa.in/cbg-plant-warangal-mp-kavya-letter/): వరంగల్‌లో CBG ప్లాంట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆయిల్ ఇండియా లిమిటెడ్‌కు లేఖ రాసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ ప్లాంట్‌కు వెంటనే అనుమతులు ఇవ్వాలి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు 400 టన్నుల మున్సిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంది CBG ప్లాంట్ ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది CBG ప్లాంట్ ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణ తో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వరంగల్ నగరంలో సుస్థిర సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ కోసం కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆయిల్ ఇండియా లిమిటెడ్ (నోయిడా) చైర్మన్‌కు లేఖ రాశారు. విద్యా , వాణిజ్య కార్యకలాపాల విస్తరణతో వరంగల్ నగర జనాభా... - [వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో తగ్గిన మహిళల పై నేరాలు](https://manatelanganaa.in/warangal-police-commissionerate-crimes-on-women-decreased/): వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో నియంత్రణలో నేరాలు – సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ వరంగల్‌:వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో సమర్థంగా పనిచేయడం వల్ల నేరాలు పెద్దగా పెరగకుండా నియంత్రణలోనే ఉన్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. శనివారం భీమారంలోని శుభం కళ్యాణ వేదికలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వార్షిక నివేదిక–2025 సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతి భద్రతలపై వార్షిక నివేదిక వివరాలను వెల్లడించిన సీపీ, గత ఏడాదితో పోలిస్తే నేరాలు కేవలం 0.53 శాతం మాత్రమే స్వల్పంగా పెరిగాయని తెలిపారు. గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025 సంవత్సరంలో 14,456 కేసులు నమోదయ్యాయని చెప్పారు. నమోదైన కేసుల్లో హత్య చేసి దోపిడీ చేసిన కేసులు 4, దారి దోపిడీ 3, దోపిడీలు 16, దొంగతనాలు 355 ఉన్నాయని వివరించారు. హత్య కేసులు 36 నమోదు కాగా, మానభంగానికి సంబంధించిన కేసులు గత... - [బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ పునఃప్రారంభించిన మంత్రి సీతక్క](https://manatelanganaa.in/blockberry-iland-re-launched-by-minister-seetakka/): . ములుగు జిల్లా పస్ర తాడ్వాయి మద్యలో జలగలంచ వాగులో అటవీ శాఖ వారు ఏర్పాటు చేసిన పర్యాటక ప్రాంతం బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ సందర్శకుల కోసం పున ప్రారంభించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. శుక్రవారం రాత్రి బ్లాక్ బెర్రీ ఐలాండ్ పున ప్రారంభించి వసతి సౌకర్యాలు పరిశీలించారు. ములుగు జిల్లా అంటేనే పర్యాటకులకు నిలయం ములుగు జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ఒకటని ఇక్కడ పర్యాటకులకు కనువిందు కలిగించే ప్రదేశాలు సందర్శకులను ఆకర్షించే విధంగా ఉంటాయని పర్యాటకులు బ్లాక్ బెర్రీ ఐ ల్యాండ్ ను సందరించండి అని మంత్రి సీతక్క కోరారు. మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేఖన్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు. - [కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు-తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి](https://manatelanganaa.in/media-academy-chairman-sreenivasreddy-clarity-accreditations/): కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు -తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీఓలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా... - [నూతన హంగులతో మేడారం - ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి..](https://manatelanganaa.in/medaram-jathara-re-modernization-mile-stone/): కనివిని ఎరుగని రీతిలో సమ్మక్క సారలమ్మమహా జాతర నిర్వహణ శాశ్వతంగా 200 ఏళ్ళు నిలిచేలా సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులు. మేడారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట.. ప్రతి నిర్మాణంలో సంస్కృతికి ప్రతిబింబించేలా చర్యలు.. సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం ఆమోదంతోనే ముందుకెళ్తున్నాం.. పనులు చెక్కుచెదరకుండా నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం.. 930 ఏళ్ల నాటి కోయల తాళపత్ర గ్రంధాల్లోని విశేషాలకు శిల్ప రూపం.. ప్రపంచ చరిత్రలోనే సమ్మక్క సారలమ్మ మహా జాతర నిర్మాణ పనులు ఒక మైలు రాయిగా నిలిచిపోతాయనీ ,నిర్మాణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేపడుతున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ ,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ పేర్కొన్నారు. 4 వేల టన్నుల గ్రానైట్ పై ఆదివాసీ చరిత్ర సంస్కృతి తెలియజేసే 7,000 బొమ్మలతో సమ్మక్క సారలమ్మ నిర్మాణం పనులు వేగవంతంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.... - [తెలంగాణ రాష్ట్ర శాసనసభ నూతన కార్యదర్శిగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన రేండ్ల తిరుపతి](https://manatelanganaa.in/assembly-secretary-rendla-tirupati-assumed-charge/): శాసనసభ కార్యదర్శి ఛాంబర్ లో ప్రస్తుత లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి. నరసింహా చార్యులు గారి నుండి బాధ్యతలను స్వీకరించిన తిరుపతి గారు. అనంతరం అధికార నివాసంలో శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్యదర్శి తిరుపతి గారు, మండలి కార్యదర్శి నరసింహా చార్యులు గారు. ఈసందర్భంగా శాసనసభ నూతన కార్యదర్శి తిరుపతి గారికి పుష్ప గుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు. మండలి కార్యదర్శిగా వి. నరసింహా చార్యులు కొనసాగుతారు. - [ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమాన న్యాయం : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి](https://manatelanganaa.in/mla-naini-rajenderreddy-bc-comunity-hal-land-papers-handover-to-comunity-leaders/): పోచమ్మకుంట, హనుమకొండ | 26 డిసెంబర్ 2025: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని, ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం జరుగుతుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హనుమకొండ 54వ డివిజన్ పరిధిలోని పోచమ్మకుంట ప్రాంతంలో విశ్వ బ్రాహ్మణ మరియు సగర (ఉప్పర) కుల సంఘాలకు కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన భూ కేటాయింపు పత్రాలను ఆయా కుల సంఘాల పెద్దలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ముందుగా కమ్యూనిటీ హాల్‌లకు కేటాయించిన స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో పోచమ్మకుంట ప్రజలు పార్టీలకు అతీతంగా తనపై విశ్వాసంతో ఓటు వేశారని గుర్తు చేశారు. ప్రజలు చూపిన నమ్మకానికి తగినట్టుగా అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు... - [ధరణి నవల ఆవిష్కరణ](https://manatelanganaa.in/dharani-novel-book-launched-hanamkonda/): చెలిమి సాహిత్య సాంసృతిక వేదిక, వరంగల్లు వారి సారద్యంలో రిటైర్ కాలేజీ టీచర్స్ అసోషి మేషన్  సౌజన్యం తో శుక్రవారం హన్మకొండ లో  మెట్టు మురళీధర్ రచించిన ‘ధరణి’ నవల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సమావేశానికి చెలిమి సాహిత్య సాంసృతిక వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ అద్యక్షత వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, పుస్తకావిష్కర్త గా వచ్చినడా. అంపయ్యనవీన్ మాట్లాడుతూ ప్రజలు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను సాహితీకరించడంలో మెట్టు మురళీధర్ సిద్ద హస్తుడని పేరొన్నారు. ధరణి పోర్టల్ వలన రైతులు ఎదుర్కొన్న కష్టాలని ఈ నవల కళ్ళకు కట్టిందన్నారు. విశిష్ట అతిథిగా వచ్చిన డా. నందిని సిద్ధా రెడ్డి  మాట్లాడుతూ ప్రజల జీవితాలన్నీ భూమితోనే ముడి పడి ఉన్నాయని, రైతుల సమస్యలతో పాటు అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజాచైతన్యమే పరిషారమన్నారు..మరొక విశిష్ట అతిధి  వుష్పల బాలరాజు గారు ప్రభుత్వాలు సమగ్ర భూసర్వే’ చేపట్టకపోవడమే రైతుల కష్టాలకు కారణమన్నారు.రిటైర్ కాలేజ్ టీచర్స్ రాష్ట్ర... - [రక్తతర్పణంనుండి పుట్టిన అమరత్వం -శేర్ సింగ్.. శహీద్ ఉద్ధమ్ సింగ్](https://manatelanganaa.in/udham-singh-and-the-walled-garden/): భారతమాత రక్తంలో పుట్టిన అమరత్వం! శేర్ సింగ్.. శహీద్ ఉద్ధమ్ సింగ్ అమర్ రహే శోక తప్త భరతజాతి కన్నీటిని తుడిచేందుకు జలియన్ వాలాబాగ్ మారణహోమం లోవందలాది మందిని పొట్టన పెట్టుకున్న బ్రిటిష్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ’డ్వయర్‌ను(డయ్యర్) లండన్‌లో కాల్చి చంపి భరతమాత కన్నీటిని తుడిచిన ధీశాలి. ఆయన అసమాన త్యాగానికి ఆకాశం కూడా అశ్రునివాళులు అర్పించింది. శహీద్ భగత్ సింగ్ లాగే ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికంబాన్ని ముద్దాడి అమరత్వం పొందిన త్యాగశీలి. డిసెంబర్ 26 న శహీద్ ఉద్ధమ్ సింగ్ జన్మదినం….. ఉద్దమ్ సింగ్ ఒక తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన బిడ్డ కాదు –భారతమాత రక్తంలో పుట్టిన అమరత్వానికి చిహ్నం. డిసెంబర్ 26, 2025 – సునం (పంజాబ్): ఈ రోజు భారత స్వాతంత్ర్య సమరంలో అసమాన త్యాగం చేసిన మహాన్ విప్లవకారుడు శేర్ సింగ్… శహీద్ ఉద్ధమ్ సింగ్ జన్మదినం (జయంతి).ఈ సంవత్సరం ఆయన... - [బాంసెఫ్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి](https://manatelanganaa.in/success-bamcef-national-conference-2/): హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ ఐ ఎల్ పి ఎ వరంగల్ జిల్లా అధ్యక్షులు విలాసాగరం సురేందర్ గౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పంచగిరి బిక్షపతి, రాష్ట్ర కమిటి సభ్యులు ఎగ్గడి సుందర్ రామ్, విసికె పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, బి.సి ఇంటలెక్టువల్ ఫోరం వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ కొంగ వీరాస్వామి, న్యాయవాదులు కృష్ణస్వామి, ఇజ్జగిరి సురేష్, గంధం శివ, జి ఆర్ శ్రీనివాస్, జ్యోతి, గంపా వినోద్, వివిధ సంఘాల నాయకులు చాపర్తి కుమార్ గాడ్గే, జల్లెల కృష్ణమూర్తి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.. - [ఆ...మాత్యుల తీరు మారలే...](https://manatelanganaa.in/endowment-minister-konda-surekha/): మంత్రుల మధ్య కానరాని సమన్వయం సొంత శాఖ సమీక్షలోనే దేవాదాయ మంత్రి…కొండంత దూరం మేడారంలో పొంగులేటిదే హవా…స్వయంగా వేంచేసిన సీఎం సలహాదారు “వేం”…స్థానిక హోదాలో సీతక్క బిజీ… *వనదేవతల వద్ద తేలని వ్యవహారంపై చర్చ…అక్కడ జాతర పనుల పర్యవేక్షణ లెక్కలు…ఇక్కడ ఓరుగల్లులోనే కొండా దంపతుల క్రిస్మస్ వేడుకలు..మంత్రుల మధ్య దూరం మరింత పెరిగేనా…!?!? ( అచ్యుత రఘునాథ్ – ప్రత్యేక ప్రతినిధి, వరంగల్ ) కీకారణ్యం…!జనారణ్యం కాబోతోంది…!!రెండేళ్లకోసారిమాఘశుద్ధ పౌర్ణమి గడియలు సమీపిస్తున్నాయంటే.. చాలు…!!!అక్కడ భక్తి పారవశ్యం పొంగి ప్రవహిస్తుంది..!!!!గిరిజనుల శౌర్య,పరాక్రమాలకు ప్రతీకగానే కాదు…కోరిన కోర్కెలు తీర్చే వన దేవతల రాకతో..అక్కడ ప్రకృతి పులకరించబోయే క్షణాల కోసం ఎదురుచూస్తూ కోట్లాది మంది మమేకమవుతారు.పక్షుల కిలకిలారావాలు…ప్రశాంతమైన వాతావరణం…కాలుష్య కోరలకు.. సుదూరంగా…కొండ.. కోనల్లో..కొలువై ఉన్న కోట్లాదిమంది భక్తుల ఆరాధ్య దేవతలుగా ప్రఖ్యాతి గాంచిన సమ్మక్క- సారలమ్మ జాతరకు ఆ గిరిజన పల్లె “మేడారం” ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జాతీయ గిరిజన... - [సకాలంలో జాతర అభివృద్ధి పనులు](https://manatelanganaa.in/medaram-jatara-2025-works-inspected-ministers/): మేడారం అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎస్.ఎస్. తాడ్వాయి మండలం, ములుగు జిల్లా మేడారం మహా జాతరను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని, తాత్కాలిక పనులు కాకుండా రెండు వందల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండే శాశ్వత పనులనే చేపట్టామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివాసీ గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండా సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళవారం మేడారంలో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్ జాదవ్ తదితరులతో... - [అక్రమాస్తుల కేసులో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ కిషన్‌ అరెస్టు](https://manatelanganaa.in/acb-rides-rta-officer-kishan-arrest/): ఆశ్చర్య గొలిపే అక్రమాస్తులు రూ.12.72 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు – బహిరంగ మార్కెట్‌లో వందల కోట్ల విలువ హైదరాబాద్‌: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) భారీ వల వేసింది. అక్రమార్జన ఆరోపణలపై రవాణాశాఖ మహబూబ్‌నగర్‌ డిప్యూటీ కమిషనర్‌ (డీటీసీ) మూడ్‌ కిషన్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కిషన్‌కు సంబంధించిన ఇల్లు, బంధువులు–సన్నిహితుల ఆస్తులపై రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించి రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను గుర్తించారు. రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం ఈ మొత్తం లభించగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్లకు చేరుతుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి నగర్‌లోని కిషన్‌ నివాసంతో పాటు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌–2 డీఎస్పీ శ్రీధర్‌ నేతృత్వంలో బృందాలు సోదాలు చేపట్టాయి. నగదు, బంగారు ఆభరణాలు, అక్రమాస్తులకు సంబంధించిన కీలక... ## Pages - [Terms and Conditions](https://manatelanganaa.in/terms-and-conditions/): Terms and Conditions Last updated: April 24, 2025 Please read these terms and conditions carefully before using Our Service. Interpretation and Definitions Interpretation The words of which the initial letter is capitalized have meanings defined under the following conditions. The following definitions shall have the same meaning regardless of whether they appear in singular or in plural. Definitions For the purposes of these Terms and Conditions: Acknowledgment These are the Terms and Conditions governing the use of this Service and the agreement that operates between You and the Company. These Terms and Conditions set out the rights and obligations of... - [Privacy Policy](https://manatelanganaa.in/490-2/): Privacy Policy Last updated: April 24, 2025 This Privacy Policy describes Our policies and procedures on the collection, use and disclosure of Your information when You use the Service and tells You about Your privacy rights and how the law protects You. We use Your Personal data to provide and improve the Service. By using the Service, You agree to the collection and use of information in accordance with this Privacy Policy. Interpretation and Definitions Interpretation The words of which the initial letter is capitalized have meanings defined under the following conditions. The following definitions shall have the same meaning... - [Disclaimer](https://manatelanganaa.in/disclaimer/): Disclaimer Last updated: April 24, 2025 Interpretation and Definitions Interpretation The words of which the initial letter is capitalized have meanings defined under the following conditions. The following definitions shall have the same meaning regardless of whether they appear in singular or in plural. Definitions For the purposes of this Disclaimer: Disclaimer The information contained on the Service is for general information purposes only. The Company assumes no responsibility for errors or omissions in the contents of the Service. In no event shall the Company be liable for any special, direct, indirect, consequential, or incidental damages or any damages whatsoever,... - [Contact Us](https://manatelanganaa.in/contact-us/) - [About Us](https://manatelanganaa.in/about-us/): About Us News is the mirror of society—it reflects the past, records the present, and helps analyze the future. It serves as authentic evidence of historical, political, social, and cultural developments. Staying updated with news has become an essential part of daily life, enabling people to understand what is happening around the world. News not only informs but also guides governments in fulfilling their responsibilities and creates awareness among people of all ages across various fields. It upholds social responsibility, promotes awareness, and transcends boundaries of region, religion, caste, and creed—embracing the world as one family. With the experience and... [comment]: # (Generated by Hostinger Tools Plugin)