Site icon MANATELANGANAA

హైటెక్స్‌లో “కొలువుల పండుగ”: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైటెక్స్‌లో “కొలువుల పండుగ”: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ హైటెక్స్‌లో శనివారం జరిగిన “కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ –

ధరణి సమస్యపై మాట్లాడుతూ –

రెవెన్యూ సిబ్బందిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి –

కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా వ్యాఖ్యానించిన సీఎం, “లక్షల కోట్లతో కట్టిన ప్రాజెక్టు మూడు ఏళ్లలో కూలేశ్వరం అయింది, మరి వారిని ఏమని పిలవాలి?” అని ప్రశ్నించారు.

చివరగా, భూభారతి చట్టం అమలు చేయడం, బైనామా సమస్యలను పరిష్కరించడం మీ ఆత్మగౌరవం అని ఉద్యోగులను ఉద్దేశించి సీఎం స్పష్టం చేశారు. ప్రజలకు నిజం తెలియజేసి, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Share this post
Exit mobile version