Site icon MANATELANGANAA

ఆపరేషన్ సిందూర్” సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

CM REVANTH REDDY ON OPERATION SINDHUR

హైదరాబాద్,మే07,2025: దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్”పై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “దేశ సైన్యంతో మనమంతా ఉన్నాం” అనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపేలా అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని స్పష్టం చేసిన సీఎం… అత్యవసర సేవల విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని ఆదేశించారు. “ప్రతి ఉద్యోగి, మంత్రి, అధికారి అందుబాటులో ఉండాలి,” అని ఆయన పేర్కొన్నారు.

తీసుకోవాల్సిన కీలక చర్యలు:

విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేయాలి.

సంఘటితంగా, సమర్థవంతంగా స్పందిస్తేనే శాంతి భద్రతలు కాపాడగలమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Share this post
Exit mobile version