Site icon MANATELANGANAA

బుద్ధవనాన్ని సందర్శించిన 22 ఆసియా దేశాల సుందరాంగులు

Miss world asia countries contestants visit Bhdhavanam

    అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహా స్థూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానం లో పాల్గొన్నారు.
మహాస్థూపం వద్ద ప్రపంచ సుందరీమణులకు లంబాడా కళాకారులు లంబాడా నృత్యంతో ఘన స్వాగతం పలికారు.
   బుద్ధవనం ప్రాముఖ్యత,బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలు ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు.అనంతరం జాతకవనంలో  బుద్ధ చరితం పై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు.
    జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్ పి శరత్ చంద్ర పవార్ ,ఎం ఎల్ ఏ లు కుందూరు జయవీర్ రెడ్డి,బత్తుల లక్మారెడ్డి,బాలునాయక్, ఎం ఎల్ సి శంకర్ నాయక్ తదితరులు మాట్లాడుతూ బుద్ధవనం ,నాగార్జున సాగర్ ప్రాముఖ్యతను ,తెలంగాణ గొప్పతనాన్ని వివరించారు.


Share this post
Exit mobile version