ఏసీబీ వలలో పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత



పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ ను ప్రైవేట్ ఆపరేటర్ ను పట్టుకున్నారు.

సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రవేట్ డాక్యుమెంట్   ఆ పరేటర్ 

బి .నరేష్ ను గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం  శ్రీనివాస్  అనే వ్యక్తి  సంప్రదించాడు. రిజిస్ట్రేషన్ కు   డబ్బులు డిమాండ్ చేయడంతో  శ్రీనివాస్   ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు ఉదయం రూ. 80,000 నగదు ఇస్తుండగా సబ్ రిజిస్టర్ తో పాటు, ప్రవేటు ఆపరేటర్ ను  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

---ends 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు