పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించి లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ ను ప్రైవేట్ ఆపరేటర్ ను పట్టుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రవేట్ డాక్యుమెంట్ ఆ పరేటర్
బి .నరేష్ ను గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి సంప్రదించాడు. రిజిస్ట్రేషన్ కు డబ్బులు డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ రోజు ఉదయం రూ. 80,000 నగదు ఇస్తుండగా సబ్ రిజిస్టర్ తో పాటు, ప్రవేటు ఆపరేటర్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
---ends
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box